Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడిసింధు జల ఒప్పందం రద్దు,పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశంన్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన...
Baramulla : ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా (Baramulla ) జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి బుధవారం మరో చొరబాటు ప్రయత్నం విఫలమైందని భారత సైన్యం ధృవీకరించింది. మంగళవారం పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద...
Pahalgam Terror Attack : ఢిల్లీలో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం
Pahalgam Terror Attack Updates : పహల్గామ్లోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది హిందూ పర్యాటకులు మరణించారు. లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన ఈ...
Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి
Pahalgam terror attack : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ ప్రాంతంలో విహారానికి...
RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?
Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక...
Local Trians | ఈ నగరంలో రైలు ప్రయాణికులకు శుభవార్త
Mumbai Local Trains | ముంబై లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే (Central Railways) బుధవారం భారతదేశంలో రైల్వేలు 172వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలోని తన ప్రధాన మార్గంలో 14...
Kanche Gachibowli : కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు సీరియస్..Kanche Gachibowli : తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) ఆనుకుని ఉన్న భూమిలో భారీగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఆందోళన వ్యక్తం...
UttharaKhand | 170 కి పైగా మదర్సాల మూసివేత
ఉత్తరాఖండ్లో అక్రమ మదర్సాలపై ప్రభుత్వం కన్నెర్రUttharaKhand : ఉత్తరాఖండ్లో, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది....
PM Modi : ఇప్పుడు హిసార్ నుంచి అయోధ్యకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు..
మొదటి విమానాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీహర్యానాకు మరిన్ని పెద్ద నజరానాలు..Hisar to Ayodhya : అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హర్యానాలో పర్యటించనున్నారు. హర్యానాలో,...
National Herald Case | కాంగ్రెస్ కు షాక్.. ‘నేషనల్ హెరాల్డ్ కేసు’లో ఈడీ దూకుడు..
National Herald Case : అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) పై PMLA కేసులో ED మళ్ళీ ఉచ్చు బిగించడం ప్రారంభించింది. మూడు నగరాల్లో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను స్వాధీనం...











