Mahakumbh Stampede | కుంభమేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీలక ప్ర
Mahakumbh Stampede : ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్లో తొక్కిసలాటకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీస్ డిఐజి (మహాకుంభ్ నగర్) వైభవ్ కృష్ణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ఘటనలో 30 మంది...
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు...
temple vandalised | హైదరాబాద్లో మరో ఆలయంలో విగ్రహం ధ్వంసం
Moinabad temple vandalised | మొయినాబాద్లో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హనుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) అపవిత్రం చేసి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
అజ్ఞాతంలో కేవలం నలుగురు తెలంగాణ మావోయిస్టులు: రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన
జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపు..కాంకేర్ ఎన్కౌంటర్లో సిద్ధిపేట వాసి 'రూపీ రెడ్డి' మృతిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రానికి చెందిన కీలక...
Attack on RTC bus : ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి.. సీరియస్ అయిన ఎండీ సజ్జనార్..
Attack on RTC bus | హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన TSRTC బస్సుపై గురువారం కొందరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో...
ముస్లిం వీధి ఆహార వ్యాపారులు వారి గుర్తింపును దాచిపెట్టి.. ‘జై శ్రీ రామ్’ టీ-షర్టులు ధరించి..
Uttar Pradesh Kanpur incident | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రోడ్డు పక్కన ఫాస్ట్ఫుడ్ స్టాల్లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కొందరు ముస్లిం వ్యాపారులు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టిన విషయాన్ని భజరంగ్ దళ్...
విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి
నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్
ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్...
Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో శనివారం క్యారేజ్లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు...
Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.Nanded hospital news...
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా...












