Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే...
Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్లు
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్లతో నడుస్తున్న మెయిల్,...
Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం
స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే..Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5...
Yogi Adityanath | నేపాల్లో యోగి ఆదిత్యనాథ్ పై అకస్మాత్తుగా చర్చ ఎందుకు వచ్చింది..? ఖాట్మండులో వీధుల్లోకి జనం
Uttar Pradesh | : పొరుగు దేశమైన నేపాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది...
Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి
Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును...
Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ
Sambhal Case : సంభాల్లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్...
Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65...
Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భక్త సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్యస్నానంతో ముగియనుంది. మహాకుంభమేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో...
Isha Yoga Center | మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ఈశా యోగా సెంటర్.. ఆన్లైన్ లో ఇలా ...
Mahashivratri celebrations at Isha Yoga Center : తమిళనాడు కొయంబత్తూరులోని అత్యంత ప్రసిద్ధమైన ఈషా యోగా సెంటర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈశా యోగా వ్యవస్థాపకుడు సద్గురు (Sadguru)...
‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మహారాష్ట్రలో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
Mumbai: మహారాష్ట్ర (Maharashtra)లోని మహాయుతి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు...
RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాలయం
RSS New Office in Delhi | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఢిల్లీలోని జనాదవాల్ లోని దాని పాత కార్యాలయానికి తిరిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన ఈ...












