High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు
High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో...
Jeet Adani : ఏటా 500 మంది వికలాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం అందిస్తాం..
Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు....
Indian Army | భారత సైన్యానికి మరో శక్తివంతమైన అస్త్రం ఎక్కువ ఎత్తులో ప్రయాణించే హెవీ డ్యూటీ డ్రోన్లు...
Indian Army | భారత సైన్యం తన డ్రోన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రష్యా-ఉక్రెయిన్, అర్మేనియా-అజర్బైజాన్ యుద్ధాలలో విస్తృతంగా డ్రోన్ల (heavy duty drones) ను ఉపయోగిస్తున్నారు. దీంతో వీటి ప్రాముఖ్యత...
Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు
Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 వందే భారత్, అమృత్ భారత్ రైలు నెట్వర్క్లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఏకంగా ₹2.52 లక్షల...
Fish Hunger Strike | నిరాహార దీక్ష చేసిన చేప.. దీని డిమాండ్ ఏమిటో తెలుసా?
Fish Hunger Strike | కొంతకాలంగా ఓ చేప వార్తల్లో తరచూ వినిపిస్తోంది. జాపాన్(Japan) లోని భారీ ఎక్వేరియంలో ఉంటున్న సన్ ఫిష్.. కొన్నాళ్లుగా తనకు పెట్టిన ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహారదీక్ష...
Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు...
Ayodhya Ram Mandir First Anniversary : ఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం, రామ మందిరం ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది....
Monalisa | కుంభమేళాలో దండలు అమ్ముకునే అమ్మాయికి బంపర్ ఆఫర్..
Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె కళ్ల యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగాగా సోషల్మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి....
Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి
Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా...
Swamitva Yojana : ప్రజలకు మోదీ సర్కారు శుభవార్త.. నేడు ప్రాపర్టీ కార్డుల పంపిణీ
దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime...
Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్..
Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్తల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మరో సంచలన...












