Ayodhya Ram Mandir : రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన అయోధ్య రామమందిరం
స్టాంప్ డ్యూటీ, రాయల్టీ చెల్లింపులు ఇవే..Ayodhya Ram Mandir : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరం కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపింది. గత 5...
మహిళా లోకానికి ప్రధాని మోదీ క్షమాపణలు: “విపక్షాలు మీ ఆత్మగౌరవంపై దాడి చేశాయి!” – PM Modi Speech
బిల్లు వీగిపోవడంతో ప్రధాని ఆవేదన.. సంబరాలు చేసుకున్న విపక్షాలపై నిప్పులు!మోదీ హయాంలో లోక్సభలో ఒక బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి!PM Modi Speech on Women's Bill :...
7 ఏళ్ల క్రితం గుడిలో చోరీ అయిన మీ బూట్లను గుర్తించడానికి స్టేషన్ కు రండి.. ఫిర్యాదుదారుడికి పోలీసుల...
మధ్యప్రదేశ్లోని శివపురిలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఏడేళ్ల క్రితం గుడి బయట చోరీకి గురయిన బూట్ల జతను గుర్తించడానికి పోలీసులు ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసి పిలిచారు.
ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి...
Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత అప్డేట్...
ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మరో మూడు నెలల గడువును...
ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..
ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు...
Swamitva Yojana : ప్రజలకు మోదీ సర్కారు శుభవార్త.. నేడు ప్రాపర్టీ కార్డుల పంపిణీ
దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime...
Know Your Candidate | మీ నియోజకవర్గంలో అభ్యర్థులపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలు ఇలా తెలుసుకోండి….
Know Your Candidate app | లోక్సభ ఎన్నికల(Lok Sabha elections 2024)కు ముందు కీలకమైన సమాచారంతో ఓటర్లకు సాధికారత కల్పించేందుకు 'నో యువర్ క్యాండిడేట్' (KYC) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్ను...
Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్...
పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra...
Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ...
గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చిన రైతు
అసలు కారణం ఏమిటీ?
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఒక రైతు తన గేదె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ తన గేదెను కట్టివేసాడు. తన గేదెపై జరిగిన దాడి గురించి వివరిస్తూ వెక్కి...












