కొత్తగా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Nagpur-Secunderabad Vande Bharat | నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు...
Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..
Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ పథకాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేసి...
Railway Line | తెలంగాణలో రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే...
Railway Line | రాష్ట్ర ప్రజలకు శుభవార్త... తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఒరిస్సాకు మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం దిశగా మార్గం సుగమమం అయింది. ప్రముఖ...
Secunderabad | శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు
Secunderabad Railway Station Redevelopment | విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.700 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు ఏప్రిల్ 2023లో ప్రారంభమయ్యాయి. 2025 చివరి...
దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..
Hydra Pilot Project : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే...
Rainfall | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్..
Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ...
Cherlapalli railway station | ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి స్టేషన్.. ఇక్కడి నుంచి నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్ల...
Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై...
Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కులకు చెల్లు..
Hyderabad News : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులను దూరం చేయడానిక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం...
నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం
ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం
telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన...
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరు? రూ.5 లక్షలు.. ఎలా మంజూరు...
Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే 'ఇందిరమ్మ ఇళ్ల' పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన...












