Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..
Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం...
సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు.
కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో...
TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. త్వరలో రోడ్లపైకి కొత్తగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు
New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని కట్టడి చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త...
తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్నగర్, నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, నిజామాబాద్లో అక్టోబర్...
HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత...
HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవల సంస్థకు భారీగా నష్టాలు వస్తుండడంతో చివరకు హైదరాబాద్ మెట్రోను విక్రయించాలని నిర్ణయించింది. అయితే ఈ...
Weather Update | తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజులు వానలు
Weather Update | తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. త్వరలో వర్షాలు పడనున్నాయని తెలిపింది. దీంతో మండుటెండల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని వివరించింది. రాష్ట్రంలో ఈనెల...
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలో పలుజిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో కరువు...
HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!
HYD Metro | హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన పనులను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్లు రెడీ...
Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు
Telangana news : మహిళా దినోత్సవం (Womens Day 2025) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు కొత్తగా గోదాములు, రైస్ మిల్లుల బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నాలను...
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర
IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో...











