Lok Sabha Election 2024

Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

0
Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది...ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం...
Ration Card Application

Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..

0
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E - Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు...
Shimla mosque controversy Sanjauli mosque

Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి

0
Shimla Masjid controversy latest updates : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సిమ్లాలో వివాదాస్ప‌ద మ‌సీదు వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు...
Jammu Kashmir

Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు

0
Pahalgam Attack : శ్రీనగర్‌లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్...
Operation Keller

Operation Keller : కొత్తగా జమ్మూ కశ్మీర్‌లో భారతఆర్మీ ప్రారంభించిన ‘ఆపరేషన్ కెల్లర్’ ఏమిటి?

0
Operation Keller: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా, మంగళవారం (మే 13) షోపియన్ జిల్లాలోని దట్టమైన కెల్లర్ అటవీ ప్రాంతంలో జరిగిన హై-స్కేట్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు లష్కరే...
Delhi Metro

Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..

0
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి...
Z-Morh tunnel

క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

0
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్య‌యంతో దీనిని నిర్మించారు. ఇది రెండు...
ED Officers Arrest

ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు

0
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అరెస్ట్ ‌  ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు...
heavy rain north india

భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం

0
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్...

ఘోర ప్రమాదం : లడఖ్‌లో వాహనం లోయలో పడి 9 మంది ఆర్మీ సిబ్బంది మృతి

0
లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని లేహ్ జిల్లాలో  ట్రక్కు రోడ్డుపై నుండి జారి పడి లోతైన లోయలో పడటంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు.. ఈప్రమాదంలో  మరో అధికారి గాయపడినట్లు వార్త...