BJP Candidates First List | బీజేపీ లోక్సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో బరిలో నిలిచేది...
BJP Candidates First List : లోక్సభ ఎన్నికల బరిలో నిలవనున్న 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ...
India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్...
India TV poll : ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ...
Suresh Gopi కేరళ కమ్యూనిస్టు కంచుకోటలో చరిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..
BJP MP Suresh Gopi | మలయాళ నటుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha election) ఘన విజయం...
Chenab Bridge : భారత నిర్మాణ చరిత్రలో అద్భుతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్ను సందర్శించి, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశ జాతీయ రైల్వే వ్యవస్థలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించే అత్యంత కీలకమైన...
PM Modi Assam Visit 2026| అస్సాంలో ప్రధాని మోడీ గర్జన: ‘కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో...
PM Modi Assam Visit 2026 | సిల్చార్ (అస్సాం): ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అస్సాంలోని సిల్చార్లో రూ.23,500 కోట్ల...
ఇతడు భిక్షగాడు కాదు.. కనిపించే భగవంతుడు
రూ.50లక్షలు విరాళం అందించిన పూల్ పాండియన్
చెన్నై: పూల్ పాండియన్ చూడ్డానికి యాచకుడే కానీ అతడి ఉన్నత వ్యక్తిత్త్వం మందు కోటీశ్వరులు కూడా దిగదుడుపే.. ఏళ్ల తరబడి ఎండనకా వాననగా రోడ్లపై సంచరిస్తూ అడుక్కొని...
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..
Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ (E - Kyc) ప్రక్రియ గడువును ఫిబ్రవరి చివరి వరకు...
రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ
కేసు నమోదు చేసిన పోలీసులు
పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్లోని...
ఆపరేషన్ సిందూర్ నుంచి బీహార్ SIR వరకూ… వర్షాకాల సమావేశాల్లో రచ్చ ఉంటుందా? Parliament Monsoon Session 2025
Parliament Monsoon Session 2025 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21, సోమవారం ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా శాసనసభ, ఇతర వ్యవహారాలకు సంబంధించిన 17 అంశాలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉన్నాయి
వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు...












