Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా…?
Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్లో...
ADR report | 17వ లోక్సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..
ADR Report | న్యూఢిల్లీ: 17వ లోక్సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్...
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్టు
వైరల్ వీడియోలో ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడు ప్రవేశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ విషయమై సిద్ధి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంజులత పాట్లే మాట్లాడుతూ...
లేహ్లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown
Leh : లడఖ్ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనలో సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా...
Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేత
Sambhal Power Theft | సమాజ్వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్...
Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం...
తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య
మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు...
తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు రైల్వే అభివృద్ధి పనులు..
26న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తెలంగాణలో రూ. 230 కోట్ల నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు
రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం
రూ. 221.18...
Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..
Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని...
Vane Bharat Express | వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది…!
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను...












