Indian Railways | మోంతా ఎఫెక్ట్.. పలు రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై,...
Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా
Valmiki corporation scam | కర్ణాటకలో వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం...
10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం
10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు భారతీయ...
Odisha CM | ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎవరు..?
Mohan Charan Majhi : ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi)ని ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. కనక్ వర్ధన్...
Ayushman Bharat card | ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి?
Ayushman Bharat card | 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)ని వర్తింపజేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్...
Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..
Gouri Shankar temple : జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి...
‘లవ్ జిహాద్’కు కుటుంబ విచ్ఛిన్నమే కారణం – Mohan Bhagwat
'స్త్రీ శక్తి సంవాద్'లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్భోపాల్ : మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, వారు మతం, సంస్కృతి, జాతీయ నైతికతకు రక్షకులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్...
Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభమైంది.. భారత్ ఎన్సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి...
Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్ ఎన్సీఏపీ (భారత్ న్యూ కార్ అసెస్మెంట్...
Agricultural Projects | రైతులకు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం
Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి...
Indian Railways | మూడు రాష్ట్రాల్లో ₹6,405 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
కార్బన్ ఉద్గారాల తగ్గింపు – డీజిల్ ఆదా – గ్రామీణ కనెక్టివిటీకి ఊతంRailway Infrastructure | రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం బుధవారం రెండు...












