Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు
Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని...
Murshidabad | బాబ్రీ తరహా మసీదు నిర్మాణం ‘రాజకీయ కుట్ర’:
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కోల్కతా/ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District) లో బాబ్రీ మసీదు తరహాలో నూతన మసీదును నిర్మించాలనే ప్రతిపాదనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్...
Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు?...
Citizenship Amendment Act : పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హింసకు గురువుతున్న ముస్లిమేతర వర్గాలకు మానవీయ కోణంలో భారత పౌరసత్వం కల్పించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత...
కేరళ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ తర్వాత వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాహుల్ గాంధీ...
Hyderabad Metro | గుడ్ న్యూస్.. మెట్రో ప్రయాణికులకు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..
Hyderabad | భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుకు శరవేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై...
Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్వర్క్ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా...
PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి...
PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్నమైన వర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్...
తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు రైల్వే అభివృద్ధి పనులు..
26న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తెలంగాణలో రూ. 230 కోట్ల నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు
రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం
రూ. 221.18...
SMVDIME | వైష్ణో దేవి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై రగులుతున్న జమ్మూ
Vaishno Devi Medical College Admissions Controversy : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME)లో మొదటి బ్యాచ్ MBBS ప్రవేశాలు తీవ్ర రాజకీయ దుమారానికి, సామాజిక...












