HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్
HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు....
Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి
Zika virus | వర్షాకాలం మొదలు కాగానే దోమలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్రమాదకరమైన జికా వైరస్ కేసులు భారత్ లో నమోదు కావడం...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే...
Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..
Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మోదీ 3.0 కేబినెట్లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session)...
Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ
Congress Jana Jathara తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. తుక్కుగూడ (Tukkuguda Sabha) సభావేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్,...
శత్రువులకు ఇక వణుకే.. మొదటిసారిగా రైల్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగం – Agni-Prime Missile...
Agni-Prime Missile Launch : రక్షణ రంగంలో భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని రైలు ఆధారిత...
Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం...
Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేత
Sambhal Power Theft | సమాజ్వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్...
దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన
తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక
దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఉదయం 11 గంటలకు...
India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..
దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలుIndia Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది....












