Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై...
Rajnath Singh | పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్లో విలీనం అవుతుందని అన్నారు. భారత్లో...
Beer Price Hike : బీర్ ధరలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ?
Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్...
Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన "చేదు అవమానం" కారణంగా JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా...
HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్
HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు....
Plane Crash | ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైన్ విమానం ఎందుకు కూలిపోయింది..
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం...
RRB JE రిక్రూట్మెంట్ 2024: 7951 ఖాళీలు ప్రకటించబడ్డాయి
డిప్లొమా లేదా డిగ్రీ చేసివారికి సువర్ణావకాశం
RRB JE Recruitment 2024 | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 2024 తాజాగా భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్...
Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?
Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ తన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తమ వద్ద కొనుగోలు...
ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి గోవులకు ఉన్న పవిత్రత,...
Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...












