Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్రత్యేక...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే...
ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భారత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్లైన్ మార్కెట్గా నిలిచింది. ఇది...
IIT-Bombay | సీతారాములను అవమానించేలా నాటక ప్రదర్శన.. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.2 లక్షల జరిమానా
Ramayana skit | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి (IIT-Bombay) లో గత మార్చిలో ఇన్స్టిట్యూట్ లో జరిగిన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ సందర్భంగా 'రాహోవన్ (Raahovan) ' అనే నాటకంలో...
MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్...
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివర్గం వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి, గోధుమ, పత్తి...
PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు...
PM Kisan Status Check | దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్ సిటీలో జరిగిన బహిరంగ...
Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు...
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు...
Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో ‘జీరో టెర్రర్ ప్లాన్’ తో హోంమంత్రి అమిత్ షా..
Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు...
Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వద్ద ప్రజలపై పెనుగులాట
Water Crisis in Delhi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. నీళ్ల కోసం స్థానికులు నీటి ట్యాంకర్లను వెంబడించడం.. ట్యాంకర్ల వద్ద...
PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈనెల 18న వారణాసిలో...












