PF UPI Withdrawal Rules : త్వరలో UPI నుంచి EPF డబ్బును విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు.....
PF UPI Withdrawal Rules ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPF చందాదారులకు UPI ద్వారా PF మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యాన్ని అందించబోతోంది. రాబోయే 2 నుండి 3...
Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు...
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు...
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్...
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ...
Markets Today | ఆంధ్రప్రదేశ్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో లాభాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ
Markets Today | అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బిఎస్ఇలో 1.6 శాతం లాభపడి, ఒక్కో షేరుకు రూ.838.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అదానీ సోలార్ ఎనర్జీ ( Adani...
Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా
Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ...
Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా
మావోయిస్టులు వెంటనే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు....
IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్,...
India Post Payment Bank IPPB Recruitment 2024 : బ్యాంక్లో ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు చక్కని అవకాశం.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఖాళీల...
కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..
Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేయాలని...
‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్ చేశాం : అమిత్ షా
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు . భారత్లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. తాజాగా రెండు...
Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని "క్లీన్"గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్నాథ్...












