RSS చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక గుడి, ఒక బావి, ఒక శ్మశానవాటిక నినాదం ఏమిటి?
Mohan Bhagwat On Casteism : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ 14 ఏళ్ల తర్వాత అలీఘర్లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు. మోహన్ భగవత్ ప్రతి వేదిక...
Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు
Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను...
Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..
Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీలకు గుడ్న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్...
e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ
Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'e-VITARA ప్రపంచ...
Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు?...
Citizenship Amendment Act : పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హింసకు గురువుతున్న ముస్లిమేతర వర్గాలకు మానవీయ కోణంలో భారత పౌరసత్వం కల్పించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)...
Major Arterial Road | ఈ రోడ్డు పూర్తయితే దక్షిణ -పశ్చిమ నగరాల మధ్య ప్రయాణ సమయం...
Bengaluru Major Arterial Road : బెంగళూరులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేజర్ ఆర్టీరియల్ రోడ్ (MAR), దక్షిణ మరియు పశ్చిమ బెంగళూరు మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి రూపొందించబడిన 10.8 కి.మీ., రాబోయే...
Bangladesh Hindus | యూపీ అసెంబ్లీలో యోగి గర్జన
'బంగ్లాదేశ్ హిందువుల బాధ మీకు తెలియదా?'.. విపక్షాలపై నిప్పులు!లక్నో: బంగ్లాదేశ్లో హిందువుల (Bangladesh Hindus) పై జరుగుతున్న దాడుల అంశం బుధవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB
ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానంన్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో...
KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బస్ చార్జీల పెంచనున్న కర్ణాటక ప్రభుత్వం..!
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme)...
Bihar election Exit Polls : ఎగ్జిట్ పోల్స్లో NDA అఖండ విజయం!
Bihar election Exit Polls : బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 121 స్థానాలకు జరిగిన పోలింగ్లో 65...












