Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై...
PM Modi attack on the Congress | కాంగ్రెస్పై ప్రధాని ఫైర్.. అమిత్షాపై విమర్శలకు దీటుగా సమాధానం
PM Modi attack on Congress : కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్పై అమిత్షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్షా...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి పదవి
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్.. 30 ఏళ్లకు పైగా పార్టీ పదవుల్లో సేవలందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవకాశం...
MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’
ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకానికి కొత్త రూపంగ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ కల్పించేందుకు...
‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్ చేశాం : అమిత్ షా
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు . భారత్లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. తాజాగా రెండు...
24 గంటల్లో 5 భూకంపాలు
దేశంలో ఒక్క రోజులోనే ఐదు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. అయితే ఇవన్నీ తేలికపాటివి కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే జమ్మూ...
RSS : “మత మార్పిడి, అక్రమ వలసలే జనాభా అసమతుల్యతకు కారణం: మోహన్ భగవత్”
కాశీ-మధుర ఉద్యమాలకు సంఘ్ మద్దతు లేదు:అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడి రహితంగా జరగాలి75 ఏళ్లలో పదవీ విరమణ ఊహాగానాలకు తెరదించిన భగవత్న్యూదిల్లీ : కాశీ, మధుర ప్రదేశాల పునరుద్ధరణతో సహా...
Hyderabad Metro | గుడ్ న్యూస్.. మెట్రో ప్రయాణికులకు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..
Hyderabad | భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుకు శరవేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై...
Agricultural Projects | రైతులకు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం
Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి...
ఎర్రకోట బాంబు పేలుడు : ఆపరేషన్ సిందూర్ 2.0 కార్డులో ఉందా?
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన అత్యంత ఘోరమైన కారు బాంబు పేలుడు తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ వైపు ఆధారాలు కనిపించడం ప్రారంభించాయి. 12 మంది మృతి చెంది, అనేక మంది గాయపడిన ఈ...












