Mohan Bhagwat | జనాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారు..?
Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు...
Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు...
ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్లోని గుహ్లా ప్రాంతంలో...
ఆవు ఇకపై ‘రాజ్యమాత’.. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
ముంబై: గోమాతను ‘రాజ్యమాత’ (Rajya Mata) గా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన కాలం నుంచి గోవులకు ఉన్న పవిత్రత,...
South Central Railway | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో పలు రైళ్ల పొడిగింపు
South Central Railway | హైదరాబాద్ : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను...
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ..
vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్...
Bihar Assembly | బీహార్లో కొలువుదీరిన మంత్రివర్గం.. మంత్రుల జాబితా ఇదే..
Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్ కుమార్...
ADR Report | లోక్ సభ మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.....
ADR Report | రాబోయే లోక్సభ ఎన్నికల్లో మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థులల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్...
Unified Pension Scheme | మోడీ సర్కార్ గుడ్న్యూస్.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన కేంద్రం
New Unified Pension Scheme | పెన్షన్ పథకం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్...
Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి.. 27 మంది పర్యాటకులు మృతి
Pahalgam terror attack : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ ప్రాంతంలో విహారానికి...












