Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ...
local trains | సరికొత్త ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్లు
Mumbai local trains : భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరమైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ...
Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు...
Caste Census Report details | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై హైదరాబాద్లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
Bangladesh-India | భారతదేశం మాల్దీవులకు సహాయం పెంపు.. బంగ్లాదేశ్ భారత్ ఏంచేసింది?
Budget 2025 : కేంద్ర బడ్జెట్లో విదేశీ సహాయం కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ. 5,483 కోట్లు కేటాయించింది, ఇది గతేడాది రూ.4,883 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో, నైబర్హుడ్...
Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం
Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు...
Mann Ki Baat : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. కుంభామేళా
Mann Ki Baat : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా విశిష్టతను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister of India Narendra Modi) కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఈ...
Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్రయాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన...
FCI : ఎఫ్సీఐ బియ్యం ధర క్వింటాల్కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్కు రూ. 2,250గా నిర్ణయించిన...
Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి
Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్ (Chandrabhan Paswan)ను...
Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ప్రారంభమైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు...












