Mann ki Baat | అత్యవసర పరిస్థితిపై మోదీ కీలక వ్యాఖ్యలు
Mann Ki Baat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ యొక్క 123వ ఎపిసోడ్....
యుద్ధప్రాతిపదికన రైల్వే పునరుద్ధరణ పనులు
odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్వీట్లో పేర్కొంది....
Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పందన ఇదే..
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవరిని నిలుపుతుందనే దానిపై సస్పెన్స్...
మహిళా బిల్లు సెగ: పార్లమెంట్ నుంచి వీధుల్లోకి.. విపక్షాలపై బీజేపీ సమరభేరి!
70 కోట్ల మంది మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయి: అమిత్ షా ధ్వజం..నేటి నుంచి దేశవ్యాప్త నిరసనలు!BJP Nationwide Protest Women's Reservation Bill మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ...
రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra
Samsung : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 Ultra కోసం అభిమానులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో, కంపెనీ...
అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన
లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే...
Latest Gold-Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర.. ఈ రోజు బంగారం, వెండి...
Latest Gold-Silver Prices Today ( 25 January 2024) : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) పుత్తడి ధర 2,016 డాలర్ల వద్ద...
ఒడిశాలో మృత్యుఘోష
నిద్రలోనే ప్రాణాలు విడిచిన ప్రయాణికులు
278కి చేరిన మృతుల సంఖ్య
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మరణించారు. సుమారు 900 మంది...
Amit shah on POK | పీవోకేలో ప్రతీ అంగుళం భారత్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన
Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి...












