Indian Railways | మోంతా ఎఫెక్ట్.. పలు రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై,...
Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై...
BIS raids | అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిడ్డంగులపై బిఐఎస్ దాడులు.. 10,000 కి పైగా గుర్తింపులేని వస్తువులు...
BIS raids Amazon, Flipkart warehouses | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ల వివిధ గిడ్డంగుల(warehouses )పై ఇటీవల జరిపిన దాడుల్లో తప్పనిసరి ధ్రవీకరణ లేని అనేక వస్తువులను...
CP Radhakrishnan : RSS కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు.. సీపీ రాధాకృష్ణన్ ప్రస్థానం ఇదీ..
15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికతమిళనాడుకు చెందిన మూడవ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బిజెపిలో అత్యంత చురుకైన నేతగా గుర్తింపు పొందిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan ) మంగళవారం...
SIR 2026 | యూపీ ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 2.89 కోట్ల పేర్ల తొలగింపు..
లక్నో: ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR 2026) ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది....
Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేత
Sambhal Power Theft | సమాజ్వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్...
EPFO Update | మీరు వచ్చే ఏడాది నుంచి నేరుగా ATMల నుంచి PFని విత్డ్రా చేసుకోవచ్చు
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ATMల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ...
Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..
Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుతమైన హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల...
కశ్మీర్లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది రెండు...
Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు...
Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆధార్ గుర్తింపు తప్పనిసరి ఏ పథకానికైనా లేదా ఎక్కడి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ సమర్పించాల్సిందే.. అయితే అందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి...












