Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరు.?
Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. ఎక్స్ (ట్విటర్) ఖాతాలో దేశవ్యాప్తంగా మిగతా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం...
పార్లమెంట్లో విపక్షాల్లో చీలికలు మొదలు..
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ,...
Markets Today | ఆంధ్రప్రదేశ్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంతో లాభాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ
Markets Today | అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బిఎస్ఇలో 1.6 శాతం లాభపడి, ఒక్కో షేరుకు రూ.838.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అదానీ సోలార్ ఎనర్జీ ( Adani...
DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !
DUSU Elections | ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్రతిపాదనను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్,...
Kejriwal | ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు బిగ్ షాక్..
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఏప్రిల్...
Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..
Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్ రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ...
Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?
Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను...
Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..
Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
Sandeshkhali | సందేస్ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..
Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ...
Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..
Union Budget 2024 | కేంద్ర బడ్జెట్లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రైల్వే...












