Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావడం మర్చిపోవద్దు..
Mahakumbh 2025 : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా వచ్చేసింది. ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్లకు చేరుకుంటారు. ప్రయాగ్రాజ్లోని మహా...
visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు
visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్...
Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిపదికన కవచ్ వ్యవస్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్
Indian Railways | రైలు ప్రమాదాల నివారణకు కవాచ్ టెక్నాలజీ ( Kavach System )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై...
2026 నాటికి భారత్ కు మరిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు
డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు...
Blood Sugar : మధుమేహస్తులు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
Avoid Foods in Diabetes : డయాబెటిస్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో తేడా లేకుండా అందరూ మధుమేహవ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక...
Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్టేబుల్..
Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నమో...
Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్లో తొలి వందే భారత్ రైలు
Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర...
పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..
Bharat brand wheat flour | నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటిన వేళ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం మంగళవారం 2వ దశ కింద భారత్...
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
Operation Sindoor Live : పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Attack) కి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరమైన మురిడ్కేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై ఆపరేషన్...
Indian Railways | మోంతా ఎఫెక్ట్.. పలు రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై,...












