Monday, May 4, 2026
National

Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివ‌ర్గం.. మంత్రుల జాబితా ఇదే..

Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్‌ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ విభాగాలను తన వద్ద ఉంచుకోగా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోం శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్ కుమార్ సిన్హాకు గనులు- భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణల శాఖను కేటాయించారు. … Read more

Read More
Technology

X Down :  చాట్‌జీపీటీ డౌన్‌.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారుల ఫిర్యాదులు

ChatGPT, X Down : దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ మరోసారి డౌన్ అయింది. ఎలోన్ మస్క్ కు చెందిన‌ ఎక్స్ డౌన్ కావడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్లలో ఓపెన్ కావ‌డం లేదు. కొన్ని ఫోన్లలో ఓపెన్ చేసినా, ఎలాంటి అప్‌డేట్‌లు కనిపించడంలేదు. ఓపెన్ అవ్వగానే, “ఏదో తప్పు జరిగింది. ట్రై రీలోడ్” అని చెబుతుంది. వేలాది మంది వినియోగదారులు ఫిర్యాదుఈరోజు, … Read more

Read More
World

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం

National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ … Read more

Read More
CrimeNational

జమ్మూ కాశ్మీర్ : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి – Nawgam Police Station Explosion

Nawgam Police Station Explosion | జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్‌లో శుక్రవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. నివేదికల ప్రకారం, స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ పెద్ద నిల్వను రోజువారీగా తనిఖీ చేస్తుండగా శక్తివంతమైన పేలుడు సంభవించింది, దీనితో స్టేషన్ లోపల ఒక్క‌సారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడులో కనీసం ఏడుగురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ప్రకారం, అత్యంత శ‌క్త‌మమంత‌మైన పేలుడు కావ‌డంతో పోలీస్ స్టేషన్ భవనం దెబ్బతింది. … Read more

Read More
Elections

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బ‌ద్ద‌లుక కొట్టేలా క‌నిపించింది. రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. … Read more

Read More
Special StoriesNational

Delhi Red Fort blast | ఢిల్లీ పేలుళ్ల కాలక్రమం: అనంత్‌నాగ్ వైద్యుల ఉగ్ర సంబంధాలు వెలుగులోకి

Delhi Red Fort blast | జమ్మూ కాశ్మీర్ పోలీసులు (JKP) ప్రారంభించిన ఒక‌ సాధారణ దర్యాప్తు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధ‌మున్న అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ ‘వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను విచ్ఛిన్నం చేసింది. ఇది జాతీయ భద్రతకు పొంచి ఉన్న‌ భారీ ముప్పును నివారించింది. శ్రీనగర్‌లో JeM పోస్టర్‌లతో ప్రారంభమైన దర్యాప్తు, భారతీయ నగరాల్లో పెద్ద దాడులకు ప్రణాళికలు వేస్తున్న వైద్యులు, విద్యార్థులు, మతాధికారులతో సహా అత్యంత రాడికలైజ్డ్ నిపుణుల నెట్‌వర్క్‌ను గుర్తించింది. … Read more

Read More
National

ఎర్రకోట బాంబు పేలుడు : ఆపరేషన్ సిందూర్ 2.0 కార్డులో ఉందా?

ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన అత్యంత‌ ఘోరమైన కారు బాంబు పేలుడు తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ వైపు ఆధారాలు కనిపించడం ప్రారంభించాయి. 12 మంది మృతి చెంది, అనేక మంది గాయపడిన ఈ ఘ‌ట‌న‌తో యావ‌త్ భార‌త‌దేశం ఉలిక్కిప‌డింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ గడ్డ నుంచి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్లామాబాద్ అంతటా ప్రమాద ఘంటికలు మోగించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం సిద్ధమవుతుందని పాకిస్తాన్ అత్యున్నత సైనికాధికారులు భయపడుతున్నారని, ఇప్పుడు హై అలర్ట్‌లో … Read more

Read More
National

Bihar election Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌లో NDA అఖండ విజయం!

Bihar election Exit Polls : బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 121 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 65 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండవ దశలో 122 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 67 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఫలితాలను నవంబర్ 14న ప్రకటించనున్నారు. ఓటింగ్ తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. పోల్ ఆఫ్ … Read more

Read More
Trending NewsNational

Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్

Delhi Blast | న్యూదిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో జరిగిన భారీ పేలుడు సంభ‌వించి ప‌ది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు తర్వాత రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. … Read more

Read More
National

జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir

హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం Jammu Kashmir | అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచ‌న‌ల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్‌నాగ్ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..