Monday, May 4, 2026
National

లోక్‌సభలో ‘జీ-రామ్-జీ’ (VB-GRAM-G) బిల్లు ఆమోదం: సభలో ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులు తీసుకువచ్చే ‘విక్షిత్ భారత్ – రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్)’ – (VB-GRAM-G) బిల్లు, 2025 కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే క్రమంలో దిగువ సభ రణరంగంగా మారింది. మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాపీలను చింపి స్పీకర్ పోడియం వైపు విసిరేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాత్మా … Read more

Read More
National

Sydney BreakingNews | సిడ్నీని కుదిపేసిన రక్తపాతం: బోండి బీచ్‌లో సామూహిక కాల్పులు; 10 మంది మృతి!

Sydney, Australia | ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ (Bondi Beach) లో ఆదివారం జరిగిన సామూహిక కాల్పుల ఘటనతో ఆ దేశం తీవ్ర భయాందోళనతో వ‌ణికిపోయింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఈ దారుణ సంఘటనలో సుమారు 10 మంది మరణించ‌గా అనేక మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. హనుక్కా వేడుకలే … Read more

Read More
Elections

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA చారిత్రక విజయం:

తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు (Kerala Local Body Election Results) అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు షాకిచ్చాయి. ముఖ్యంగా, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ (Thiruvananthapuram Corporation) లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. LDFకు భారీ ఎదురుదెబ్బ 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అధికార LDF తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను 52 వార్డులతో కైవసం చేసుకుంది. … Read more

Read More
Special Stories

13 డిసెంబర్ 2001: 45 నిమిషాల బుల్లెట్ల వర్షం.. పార్లమెంట్‌పై ఉగ్రదాడి పూర్తి కథనం

2001 Parliament Attack | డిసెంబర్ 13, 2001. సరిగ్గా 24 ఏళ్ల క్రితం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజులలో ఒకటిగా నిలిచింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఐదుగురు పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు కేవలం 45 నిమిషాల పాటు బుల్లెట్లతో విరుచుకుపడి, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దాడిలో 9 మంది వీర సైనికులు అమరులయ్యారు. దాడి జరిగిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నాయకురాలు సోనియా … Read more

Read More
Trending NewsNational

MGNREGA పేరు మార్పుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం: కొత్త పేరు ‘PBGRY’

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ క‌ల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్త పేరును ఖరారు చేసింది. MNREGA కొత్త పేరు ఏమిటి? MNREGA పథకాన్ని ఇప్పుడు “పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన” (PBGRY) గా పిలవనున్నారు. ఈ మార్పు గ్రామీణ ఉపాధి … Read more

Read More
World

భారత్‌కు రష్యా చమురు సరఫరాపై పుతిన్ కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తన రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా, భారతదేశానికి ఇంధన స‌ర‌ఫ‌రాపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త్‌కు నిరంతరాయ రవాణా”ను కొనసాగించడానికి మాస్కో కట్టుబడి ఉందని శుక్రవారం పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.భారతదేశంపై అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇంధన సరఫరా విషయంలో రష్యా స్థిరంగా నిలబడుతోంది. భారతదేశ … Read more

Read More
Technology

Sanchar Saathi | కొత్త ఫోన్లలో ‘సంచార్ సాథి’ యాప్ ఇన్‌స్టాల్ తప్పనిసరి: DoT ఆదేశాలు

యాప్‌ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులదే: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టీకరణ న్యూఢిల్లీ : టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథి’ యాప్‌ (Sanchar Saathi App) ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులను ఆదేశించింది. అయితే, దీనిపై వినియోగదారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పష్టత ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టం లేకుంటే ఆ యాప్‌ను తమ ఫోన్ల … Read more

Read More
తాజా వార్తలుNational

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగం నాగ్‌పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత క‌లిగిన‌ నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శనివారం నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో రచయితలు, హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ మార్పుల నేపథ్యంలో సాంస్కృతిక పరిరక్షణ, సమతుల్య జీవితం యొక్క ఆవశ్యకతను ఆయన వివ‌రించారు. AI కి మానవుడే … Read more

Read More
Trending NewsNational

Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ ‘బానిసలుగా ఉన్న భారతీయ విద్యావ్యవస్థను పూర్వ‌వైభ‌వం తీసుకురావవానికి ప్రతి భారతీయుడు 10 సంవత్సరాల ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరారు. ఈసంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “1835 నాటి ఇంగ్లీష్ విద్యా చట్టం ద్వారా మెకాలే మన ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశాడు. భారతీయ విద్యావ్యవస్థను … Read more

Read More
National

Mohan Bhagwat : “హిందువులు లేక‌పోతే ప్రపంచమే లేదు..” మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్‌..

న్యూఢిల్లీ: ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కేంద్రబిందువు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు. “హిందువులు లేకుండా, ప్రపంచం ఉనికిలో ఉండదు” అని ఆయన పేర్కొన్నారు హిందూ నాగరికతకు అంతమనేది లేదని స్పష్టం చేశారు. శనివారం మణిపూర్ పర్యటన సందర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భగవత్ మాట్లాడుతూ, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి మహా సామ్రాజ్యాలు ఈ భూమి నుంచి పూర్తిగా … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..