Tuesday, May 5, 2026

Author: Kiran Podishetty

Elections

Assam Elections 2026: తుది ఓటర్ల జాబితా విడుదల.. భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య!

Assam Elections 2026 | అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం స‌మీపిస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను మంగళవారం ఫిబ్రవరి 10న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఓటర్ల గణాంకాలు: నవీకరించబడిన డేటా ప్రకారం, ముసాయిదా జాబితాతో పోలిస్తే లక్షలాది మంది ఓటర్ల పేర్లుతొలగించబడ్డాయి. వివరాలు సంఖ్య / శాతం … Read more

Read More
Trending News

Bharat Taxi Sarathi Didi | మహిళల భద్రతకు ‘సారథి దీదీ’ భరోసా: మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక విండో!

Bharat Taxi Sarathi Didi | నేటి కాలంలో మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భద్రతపై ఒక్కోసారి ఆందోళ‌న నెల‌కొన‌డం స‌హ‌జం. ఈ సమస్యకు పరిష్కారంగా, ప్రముఖ రవాణా సేవల సంస్థ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) ఒక వినూత్న ముందడుగు వేసింది. మహిళా ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘సారథి దీదీ’ అనే ప్రత్యేక విభాగాన్ని త్వరలో ప్రారంభించబోతోంది. ఏమిటీ ‘సారథి దీదీ’ విండో? ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మహిళా ప్రయాణీకులు కేవలం మహిళా … Read more

Read More
Elections

బెంగాల్ సమరం 2026: 30% ముస్లిం ఓటర్లు ఎవరి వైపు? మమతా కోటను కాపాడేది వీరేనా! ‌‌ – West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026 : పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ​ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, బెంగాల్ పీఠాన్ని అధిరోహించడంలో అత్యంత కీలకమైన “ముస్లిం ఓటు బ్యాంక్” ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా శక్తి బెంగాల్ జనాభాలో ముస్లింలు సుమారు … Read more

Read More
National

రైల్వే బడ్జెట్ 2026: హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లు! భారీగా పెరిగిన నిధులు..

Railway Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో భారత రైల్వేలకు మహర్దశ పట్టింద‌ని చెప్ప‌వ‌చ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసేలా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు చేకూరే ప్రయోజనాలు ఇవే.. రైల్వేలకు భారీ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే రంగానికి ప్రభుత్వం … Read more

Read More
Telangana

Medaram Jatara : మేడారంలో భక్తులపై పోలీసుల లాఠీచార్జ్..

మంత్రి కాన్వాయ్‌పై దాడితో రణరంగంగా మారిన జాతర! Medaram Jatara Tension | తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Jatara 2026) లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తజన సంద్రమైన మేడారంలో పోలీసుల అత్యుత్సాహం, తోపులాటలు చివరకు లాఠీచార్జ్‌కు దారితీశాయి. అటు సామాన్య భక్తులు, ఇటు పోలీసు బలగాల మధ్య ఘర్షణతో సమ్మక్క సారలమ్మ సన్నిధి రణరంగంగా మారింది. పోలీసుల వీరంగం.. భక్తుల ఆగ్రహం సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులను నియంత్రించే … Read more

Read More
Telangana

వరంగల్ గగనానికి రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్! -Mamnoor Airport Warangal

Mamnoor Airport Warangal : ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. చారిత్రక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కీలక అడ్డంకిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు అధికారికంగా అప్పగించారు. కాకతీయ శిల్పకళతో టెర్మినల్ … Read more

Read More
Crime

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం: విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ajit Pawar plane crash news | ముంబై : భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గం బారామతికి చార్టర్డ్ విమానంలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగింది? అధికారిక సమాచారం ప్రకారం.. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతిలో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, సాంకేతిక లోపం … Read more

Read More
Telangana

Medaram Jatara 2026 : దక్షిణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే!

వరంగల్/ములుగు: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతర (Medaram Jatara 2026)కు ములుగు జిల్లా మేడారం ముస్తాబైంది. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది. నేడే తొలి ఘట్టం: పగిడిద్దరాజు, జంపన్నల ఆగమనం జాతరలో మొదటి రోజైన బుధవారం అత్యంత కీలకమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి: ఈసారి జాతరలో నూతన ఆకర్షణలు & … Read more

Read More
Trending News

Bhojshala Dispute : వసంత పంచమి నాడు హిందువులు, ముస్లింలకు ప్రార్థనా సమయాలు ఖరారు!

Bhojshala | మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దం నాటి భోజ్‌శాల కట్టడం వద్ద రేపు (జనవరి 23) వసంత పంచమి వేడుకల నిర్వహణపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఈసారి వసంత పంచమి శుక్రవారం కలిసి రావడంతో నెలకొన్న ఉత్కంఠకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు వసంత పంచమి పూజలు, హవనాలు నిర్వహించుకోవచ్చు. ఇక ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి … Read more

Read More
National

వారణాసిలో మళ్లీ బుల్డోజర్ల గర్జన: దాల్ మండిలో ఇళ్ల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు

కాశీలోని అత్యంత పురాతనమైన, రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన దాల్ మండిలో బుధవారం అధికార యంత్రాంగం బుల్డోజర్ ఆపరేషన్ మరోసారి ప్రారంభమైంది. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ కూల్చివేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ భద్రతా మోహరింపు మధ్య, ఈరోజు అనేక ఇళ్ళు కూల్చివేశారు. నగరంలోని అత్యంత ఇరుకైన వీధులను వెడల్పు చేయడానికి, ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడానికి దాల్ మండిలో కూల్చివేత కార్యక్రమం జరుగుతోంది. వారణాసి అభివృద్ధి అథారిటీ (VDA) ఈ చర్యను చేపడుతోంది. VDA … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..