Tuesday, May 5, 2026

Author: Kiran Podishetty

Andhrapradesh

TTD Latest News | రేపు తిరుమల ఆలయం మూసివేత.. అన్ని దర్శనాలు రద్దు – 83,122 మంది భక్తుల రద్దీ మధ్య కీలక నిర్ణయం

భక్తులకు ముఖ్య గమనిక.. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. TTD Latest News : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. రద్దైన దర్శనాలు సోమవారం రాత్రి వరకు … Read more

Read More
Local

RSS Shakha Sangamam | కాశిబుగ్గలో అంబరాన్నంటిన ‘ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం’

వరంగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది వేడుకల్లో భాగంగా కాశిబుగ్గ నగర్​ ‘శాఖల సంగమం’ (RSS Shakha Sangamam) కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత క్రమశిక్షణతో, ఉత్సాహభరితంగా సాగింది. కాశిబుగ్గ నగర్​ పరిధిలోని ఎల్​బినగర్​, తిలక్​బస్తీ, అబ్బనికుంట, సొసైటీకాలనీ, కోటిలింగాల బస్తీ, ధర్మారం, మొగిలిచర్ల బస్తీలకు చెందిన‌ శాఖలు ఓసిటీ హనుమాన్ దేవాలయం ముందున్న మైదానంలో ఏకమై, సమష్టిగా శాఖ‌లు, సామూహిక క్రీడ‌లు, ఆట‌పాట‌లు, ప్రార్థన నిర్వహించాయి. ఈ అపురూప దృశ్యమాలిక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. … Read more

Read More
World

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం: అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సంచలనం! – Iran Supreme Leader Khamenei Dead

Iran Supreme Leader Khamenei Dead : మధ్యప్రాచ్యం రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పే భారీ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అగ్రనేత, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెల్లవారుజామున అధికారికంగా ధృవీకరించింది. ఖమేనీ మరణవార్త వెలువడిన వెంటనే ఇరాన్ అంతటా 40 రోజుల పాటు సంతాప దినాలను, ఏడు రోజుల పాటు జాతీయ … Read more

Read More
National

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం? కాబూల్, కాందహార్‌పై వైమానిక దాడులు – Pakistan Afghanistan War 2026

Pakistan Afghanistan War 2026 : ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుay ఇప్పుడు బహిరంగ యుద్ధ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉమ్మడి సరిహద్దులో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంపై “బహిరంగ యుద్ధం” ప్రకటించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి Khawaja Asif X వేదికగా స్పందిస్తూ, “మా సహనం పరిమితిని దాటింది. ఇప్పుడు మాకు మరియు మీకు మధ్య బహిరంగ యుద్ధం ఉంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో … Read more

Read More
Life Style

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘మాయా పానీయం’.. సిరల్లో మురికి మాయం!

How To Control Bad Cholestrol ? నేటి ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మితిమీరినప్పుడు, అది రక్త నాళాల్లో (సిరల్లో) ధూళిలా పేరుకుపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలిగి, గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతాయి. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన అర్జున బెరడు కషాయం (Arjuna Bark Decoction) ద్వారా … Read more

Read More
National

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు తొలగింపు నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యూత్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కీలక కుట్రదారులను అరెస్టు చేశారు. ఈ కార్యకర్తలు భద్రతా వలయాన్ని ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, గొడవకు దిగారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హాల్ నంబర్–5లో అర్ధనగ్న నిరసన … Read more

Read More
National

అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study

Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే పరిమితమ‌వ‌కుండా, అయోధ్య ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తోంది. ఐఐఎం (IIM) లక్నో ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రామాలయం ఇప్పుడు ఒక శక్తివంతమైన ‘ఎకనామిక్ ఇంజిన్‌ గా అవతరించింది. పర్యాటక విస్ఫోటనం – ఆదాయ వర్షం రామాలయ ప్రతిష్టకు … Read more

Read More
Telangana

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు! Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జాతర … Read more

Read More
Telangana

మహాశివరాత్రికి ఆర్టీసీ సన్నద్ధం: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!

Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రముఖ శైవక్షేత్రాలు – బస్సుల వివరాలు: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాలకు కేటాయించిన బస్సులు: మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం … Read more

Read More
Special Stories

Vande Mataram New Guidelines : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అధికారిక కార్యక్రమాల్లో 6 చరణాలు తప్పనిసరి!

Vande Mataram New Guidelines : భారత స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గేయం రచించబడి 150 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలు ఇవే.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం ఆలపించే … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..