Wednesday, May 6, 2026

Author: Kiran Podishetty

Technology

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

RailOne App | ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే మరో అడుగు వేసింది. రైల్వే శాఖ తాజాగా ప్రారంభించిన “రైల్‌వన్ యాప్” (RailOne App) రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇది రైల్వే సేవలలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. What is RailOne App ? : రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ అనేక కొత్త సంస్కరణలు అమలు … Read more

Read More
Telangana

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు. దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా … Read more

Read More
Trending News

Indian Railways | జూలై 1 నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు

Indian Railways | ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.. భారత రైల్వే జూలై 1, 2025 నుండి అమలు చేయబోయే కొత్త ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటించింది. రైల్వే బోర్డు జారీ చేసిన వాణిజ్య సర్క్యులర్ ప్రకారం, ప్యాసింజర్ రైళ్ల ప్రాథమిక ఛార్జీలు సవరించారు. దీని వలన కొన్ని వర్గాలలో ఛార్జీలు పెరుగుతాయి. ఏ తరగతిలో ఛార్జీ ఎంత పెరిగింది? Indian Railways : తేజస్, వందే భారత్, శతాబ్ది వంటి రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్, … Read more

Read More
Telangana

Telangana BJP | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు..?

Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana BJP ) అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై కొన‌సాగుతున్న‌ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం ఒక‌ స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరును ఫైన‌ల్ చేసింది. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్‌ వేయాలని పార్టీ హైకమాండ్‌ ఆయనను ఆదేశించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ స‌మ‌ర్పించ‌నున్నారు.రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, … Read more

Read More
National

Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా

మావోయిస్టులు వెంట‌నే హింసాకాండ‌ను వ‌దిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్‌లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం న‌గ‌రంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్ప‌డిన‌ పాకిస్థాన్ కు భారత్ త‌న శక్తి ఏమిటో చూపింద‌ని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్ర‌ధాని … Read more

Read More
Trending News

RSS శతాబ్ది ఉత్సవాలు.. మారుమూల పల్లెలకు సైతం చేరేలా కార్యక్రమాలు

ఆగస్టు 26 నుండి వేడుకలు ప్రారంభం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమావేశాలు, ప్రజా సహకార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలను అమ‌లు చేస్తోంది. ఈ సంవత్సరం విజయదశమి (Vijayadashami ) నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కీర్తిని గుర్తుచేసుకునేందుకు, ఆగస్టు 26న దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఉపన్యాసాల శ్రేణితో వేడుకలు … Read more

Read More
National

Mann ki Baat | అత్యవసర పరిస్థితిపై మోదీ కీలక వ్యాఖ్యలు

Mann Ki Baat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ యొక్క 123వ ఎపిసోడ్. అంతకుముందు, మన్ కీ బాత్ యొక్క 122వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైన్యం యొక్క లక్ష్యం కాదని, ఇది మన సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశానికి ప్రతిబింబమని ఆయన అన్నారు. తాజా ఎపిసోడ్‌లో, … Read more

Read More
Trending News

పూరీ రథయాత్ర 2025: లక్షలాది భక్తుల మధ్య ప్రారంభమైన పవిత్ర పర్వదినం – Puri Jagannath Rath Yatra 2025

Puri Jagannath Rath Yatra 2025 | దేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన జగన్నాథ రథయాత్ర 2025 పూరీలో ఘనంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పూరీ నగరం మొత్తం హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. తీరప్రాంత యాత్రా పట్టణంలో విస్తృతంగా బలగాలను మోహరించారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ పర్యవేక్షణతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథాలు ఈరోజు … Read more

Read More
Telangana

ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు

మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభం హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను కాజీపేట రైలు తయారీ యూనిట్ (RMU)లో తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు … Read more

Read More
Telangana

Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం హైద‌రాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి సంబంధించిన ఆరు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..