Bengaluru water crisis | బెంగళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీసకోవాలని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ...
Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ
Sambhal Case : సంభాల్లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్...
Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు
sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన తర్వాత హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మరొక...
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ-వేలానికి 1,300 బహుమతులు – PM Narendra Modi Birthday 2025
భవానీ దేవి విగ్రహం, అయోధ్య రామాలయం నమూనా హైలైట్PM Narendra Modi Birthday 2025 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకన్న 1,300 కి పైగా బహుమతులను ఈ-వేలానికి వచ్చాయి., వాటిలో భవానీ...
dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..
Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్కోట్లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు...
హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ ప్రత్యక్ష ప్రసారం
Aditya-L1 launch: హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శనివారం ఆదిత్య-ఎల్1 లాంచ్ కుసంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం (ఆన్లైన్) ద్వారా చూడవచ్చు. 'సూర్యుడికి సంబంధించిన విశేషాలు, ఆదిత్య-ఎల్ 1 మిషన్'పై సైన్స్...
Budget 2025 : మార్చి 31 నాటికి కొత్తగా 14000 కొత్త జనరల్ రైల్వే కోచ్ లు
Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 వందే భారత్, అమృత్ భారత్ రైలు నెట్వర్క్లను విస్తరించడంపై ఎక్కువగా దృష్టి సారించింది. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఏకంగా ₹2.52 లక్షల...
Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్లు
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్లతో నడుస్తున్న మెయిల్,...
Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!
Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడదీయరానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ తన వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో...
Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గడువు
Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు...












