Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..
Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్...
వెనక్కు తగ్గని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మళ్లీ షురూ
Musi development | హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో...
Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ
Sambhal Case : సంభాల్లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్...
ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..
న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.బిందాపూర్కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోని ఓ...
Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ
Uber driver harassing incident : రాజస్థాన్లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్ నేమ్తో ఇన్స్టాగ్రామ్...
Indian Railways | వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో శతాబ్ది, రాజధాని రైళ్లు కనుమరుగు కానున్నాయా?
Vande Bharat express Route | భారతీయ రైల్వేలు గంటకు 200 కి.మీ వేగంతో సుదూర ప్రయాణం కోసం రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల స్లీపర్ వెర్షన్లను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.. ...
భారతదేశపు తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు వచ్చేస్తోంది
ముంబై: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే...
Chikkamagaluru | కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్చల్
Chikkamagaluru : కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండా (Palestinian Flag ) లతో వాహనాలపై ర్యాలీలు చేస్తూ హల్చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు...
Ram Mandir pran pratishtha : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఏడాది.. ఈ అద్భతమైన ఆలయం పూర్తిస్థాయిలో ఎప్పుడు...
Ayodhya Ram Mandir First Anniversary : ఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం, రామ మందిరం ప్రజల విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది....
టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై...












