TS Mahalakshmi Scheme | బీపీఎల్ కుటుంబాలకే రూ.500లకు గ్యాస్ సిలిండర్
TS Mahalakshmi Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు చేస్తోంది. ఈ పథకం అర్హులకే అందించాలని చూస్తోంది. ఈ ఆరు పథకాల్లో ప్రధానమైనది మహాలక్ష్మి పథకం. రూ.500లకే వంట...
Rainfall | తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్..
Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ...
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ..
TRANSFERS IN TELANGANA | తెలంగాణలో మళ్లీ ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్గా త్రిపాఠి,...
రూ.170 కోట్లతో కరీంనగర్ – హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి..
Karimnagar - Husnabad Road | సిద్దిపేట, , కరీంనగర్ జిల్లా వాసులకు శుభవార్త.. త్వరలో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి రూ.170 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని...
Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేదలకు శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం..
Telangana Budget | తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఇండ్లు లేని నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని బడ్జెట్ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క...
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..
Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్...
Caste Census | కులగణనపై ప్రభుత్వం కీలక ఆదేశాలు…. ఆ విధుల్లో 80 వేల మంది సిబ్బంది
Caste Census | తెలంగాణలో నవంబర్ 6 నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు...
Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో మార్పులు.. మరో...
Old City Metro Corridor | హైదరాబాద్ పాతబస్తీ మెట్రో లైన్ నిర్మాణంలో మరిన్ని మార్పులు చేయనున్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్నుమా వరకు...
Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్రకంపణలు
Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపణలు సంభవించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology)...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టుగా నాంపల్లి స్టేషన్ : రూ. 350 కోట్లతో కొత్త రూపు...
హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రాధాన్యమైన నాంపల్లి (Nampally Railway Station ) రైల్వే స్టేషన్ త్వరలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గురువారం సౌత్ సెంట్రల్...












