Tuesday, May 5, 2026

Telugu news

Technology

రోజుకు 2GB డేటాతో జియో నుంచి చవకైన ప్లాన్

Jio Recharge | భారతదేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది జియో సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలిచింది. అయితే Jio ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటికీ, అద్భుతమైన ఆఫర్‌లను అందించే అనేక ప్లాన్‌లు ఇప్పటికీ ఉన్నాయి. ఇక జియో నుంచి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను చూద్దాం. ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. తన కస్టమర్ల విభిన్న అవసరాలు, బడ్జెట్‌లను తీర్చడానికి, జియో … Read more

Read More
Telangana

TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!

AI-powered alert ADAS | హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఆధునిక‌ టెక్నాల‌జీ వైపు ముందుకుసాగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) డివైజ్‌ను ఇన్ స్టాల్ చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఈ కాన్సెప్ట్‌ను తమ బస్సుల్లో పెద్ద ఎత్తున అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ అలర్ట్ సిస్టమ్ గత ఏడాదిలో హైవేలపై … Read more

Read More
Telangana

LRS in Telangana | ఎల్ఆర్ఎస్‌పై కీలక అప్ డేట్.. మూడు నెలల్లోనే పరిష్కారం.. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం

LRS in Telangana : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్ర‌క్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరించాల‌ని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. త‌మ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజ‌లకు ఇబ్బందులు లేకుండా … Read more

Read More
Technology

New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.

New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమ‌లుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై … Read more

Read More
Technology

BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 5G సర్వీస్..

BSNL 5G | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G స‌ర్వీస్‌ ట్రయల్స్ ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా తన X ( ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఆయ‌న బిఎస్ఎన్ఎల్ 5G నెట్‌వర్క్‌లో వీడియో కాల్‌ చేయ‌డం చూడవచ్చు. 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడానికి మంత్రి సి-డాట్ క్యాంపస్‌లో ఉన్నారు. BSNL కోసం నిధుల కేటాయింపు ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు … Read more

Read More
Andhrapradesh

Ration Card New Benifits | రేషన్ కార్డ్ ఉంటే చాలు ఈ రోజు నుంచి ఇవి కూడా ఇస్తారు

Ration Card New Benifits | ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా అదనంగా రాగులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో అక్కడక్కడ రాగు సాగు బాగా ఉంటుంది. కాకినాడ ఏరీయాలో ఏటా రాగుల సాగు బాగుంటుంది. ఐతే ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నుల రాఘు సేకరించారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏపీలో రేషన్ కార్డు దారులందరికీ రేషన్ లో రాగులు కూడా ఇవ్వాలని … Read more

Read More
Auto

New FASTag KYC rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు.. ఇవి పాటించకుంటే సమస్యలు తప్పవు..

New FASTag KYC rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ అని పిలువబడే ఎలక్ట్రానిక్ టోలింగ్ సిస్టమ్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది, ఆగస్టు 1 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ నియమాలు ప్రధానంగా మూడు సంవత్సరాల క్రితం జారీ చేయిన ఫాస్ట్‌ట్యాగ్‌లతో వాహన యజమానులు ప్ర‌భావిత‌మ‌వుతారు. అయితే, ఇటీవల జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను కలిగి ఉన్నవారు కూడా తమ ట్యాగ్‌లు ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. ప్రొవైడర్లు … Read more

Read More
Telangana

LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్.. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

LRS Applications | రాష్ట్రంలో ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుల గురించి వేచిచూస్తున్న ప్ర‌జ‌లకు ఊర‌ట‌నిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2020లో ప్రకటించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ప‌రిష్క‌రించేందుకు, అలాగే అక్రమ క్రమబద్ధీకరణకు ఆగస్ట్‌ మొదటి వారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మూడు దశల్లో ప్రక్రియ.. ప్లాట్ల దరఖాస్తుల పరిశీలనను … Read more

Read More
Telangana

Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహ‌నాల పార్కింగ్ పై కీల‌క ఆదేశాలు

హైదరాబాద్‌: గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చేలా షాపింప్ మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్ ల‌కు తెలంగాణ సర్కారు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. వాహనాల పార్కింగ్‌ ఫీజులు (Parking Fees) వసూలు చేస్తున్న మాల్స్‌, మల్టీప్లెక్స్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఆమ్రపాలి కాటా (Amrapali Kata) గురువారం హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించి థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషనర్ ఒక … Read more

Read More
Business

LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

  LPG Price Hike: ఆగ‌స్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధ‌ర‌లు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మార‌లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..