Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
Water Apple : ఈ పండులో పోషకాలు పుష్కలం..
Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ‘సిజీజియం ఆక్వియం’అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా […]
అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..
Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్ల రిజల్యూషన్తో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ […]
6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..
Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ” పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన […]
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ […]
హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్వాచ్లు
Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త స్మార్ట్వాచ్లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్తో అమర్చబడి ఉంటాయి. . వాచ్లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్లైన్ మ్యాప్లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit స్మార్ట్వాచ్లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్ సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన లొకేషన్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Cheetah, Cheetah […]
Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.
Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్మెర్సిబుల్ వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది తప్పిపోయిన విషయం తెలిసిందే. […]
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Telangana Martyrs Memorial : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నిత్యం నివాళులర్పించేందుకు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన ఈ తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతి రాష్ట్ర ప్రజలకు, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరజ్యోతి స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసిన వారందరికీ […]
నేడే అమరుల అఖండ జ్యోతి ప్రారంభం
ఉద్యమ స్ఫూర్తి చాటేలా బృహత్తర నిర్మాణం telangana martyrs memorial : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరాలవారు స్మరించుకునేలా బృహత్తర నిర్మాణం చేపట్టింది. రూ.177.50కోట్లు వెచ్చించిన నిర్మించిన అమరుల అఖండ జ్యోతిని గురువారం సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఓ వైపు హుస్సేన్ సాగర్, మరోవైపు డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్ మధ్య దీనిని నిర్మించారు. రూ.177.50 కోట్లు వెచ్చించి జూన్ 22న ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ప్రపంచంలోనే […]
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
మధుమేహానికి చక్కని మందు ఫింగర్ మిల్లెట్ (Finger Millet) లేదా రాగి అనేది దక్షిణ భారతదేశంతోపాటు అనేక ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా వినియోగించే తృణధాన్యం. ఇది బరువు తగ్గించే అద్భుత ధాన్యంగా పేరుగాంచింది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారికి ఇది ఉత్తమ చికిత్సగా పరిగణిస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో శిశువులకు సాధారణ ఆహారం. 28 రోజుల వయస్సు ఉన్న పిల్లలకు రాగి గంజిని తినిపిస్తారు. ఇది సులభంగా […]
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..
భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు ప్రపంచంలోని టాప్ […]
