Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు....
హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay
న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద...
Operation Mahadev : కశ్మీర్ ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది జిబ్రాన్ సహా ముగ్గురు హతం
Operation Mahadev | శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హతమైన ఉగ్రవాదిని జిబ్రాన్గా గుర్తించారు. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) కింద...
Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్
'బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు...
PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ
ఆపరేషన్ సిందూర్ విజయం: 22 నిమిషాల్లో ఉగ్ర నేతల ఇళ్లు నేలమట్టం'రెడ్ కారిడార్' ఇక 'గ్రీన్ గ్రోత్ జోన్' మారుతోంది.దేశ ఐక్యతకు ఉదాహరణగా అన్ని పార్టీల ఎంపీలుParliament Monsoon session...
ఆపరేషన్ సిందూర్ నుంచి బీహార్ SIR వరకూ… వర్షాకాల సమావేశాల్లో రచ్చ ఉంటుందా? Parliament Monsoon Session 2025
Parliament Monsoon Session 2025 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21, సోమవారం ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా శాసనసభ, ఇతర వ్యవహారాలకు సంబంధించిన 17 అంశాలను చేపట్టాల్సి ఉంది. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉన్నాయి
Sadanandan Master | దుండగుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..
సదానందన్ మాస్టర్కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని...
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శాంకబరి పూజలు
Warangal news | వరంగల్ 16వ డివిజన్ కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారికి శాకంబరి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి...
Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా యవతకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు
Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా
మావోయిస్టులు వెంటనే హింసాకాండను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు....











