Mohan Bhagavat | భారతదేశం స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగడం సహజమే.. కానీ అది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, స్వచ్ఛంద సహకారంతో జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
Mohan Bhagwat : భారత్ విశ్వగురువుగా మారే సమయం ఆసన్నమైంది..
ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా మోహన్ భగవత్ కీలక ప్రసంగం"ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరి పాత్ర అవసరం"హిందూ అనేది సమ్మిళితత్వానికి ప్రతీకన్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
e-VITARA EV : భారత EV విప్లవానికి నూతన దిశ – ఈ-విటారా ఎగుమతులపై ప్రధాని మోదీ
Maruti Suzuki e-VITARA | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించారు. మారుతి సుజుకి నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'e-VITARA ప్రపంచ...
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపు నేటి నుంచే అమలులోకి..
Delhi Metro Fare Hike : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ( DMRC ) 8 సంవత్సరాల తర్వాత మెట్రో రైలు ధరలను పెంచింది. కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి...
RSS | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కోవింద్
వందేభారత్ : నాగ్పూర్లోని దాని ప్రధాన కార్యాలయంలో జరిగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వార్షిక విజయదశమి కార్యక్రమానికి (RSS Centenary Celebrations) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరు...
Voter List | వెబ్సైట్ లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల పేర్లు
పాట్నా/ఢిల్లీ: బీహార్లో ముసాయిదా జాబితాలో లేని 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జిల్లాల వెబ్సైట్లలో విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా దీనిని డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ...
బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :
ఇవి రెండూ ఒకే సైద్ధాంటిక కుటుంబానికి చెందివి : రామ్ మాధవ్RSS రాజకీయాలకు అతీతం – BJP రాజకీయ దృక్కోణం నుంచి పనిచేస్తుంది: రామ్ మాధవ్ప్రధాని మోదీ ప్రసంగానికి RSS ప్రశంసలుRSS :...
RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్రధాని మోదీ
PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు.
Pooja Pal | సీఎం యోగిని ప్రశంసించినందుకు ఎమ్మెల్యేపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం, పార్టీ నుంచి బహిష్కరణ
Prayagraj News | ప్రయాగ్రాజ్లోని చైల్ ఎమ్మెల్యే, రాజు పాల్ భార్య పూజ పాల్ (Pooja Pal) ను అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. యుపి అసెంబ్లీలో విజన్...
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం
Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగస్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ...












