సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..
గుజరాత్లో సింహం దాడి నుంచి ఓ రైతు తన ఆవును కాపాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని గుజరాత్లోని జునాగఢ్లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్...
14-hour Workday Proposal : బెంగళూరులో ఆందోళననకు సిద్ధమవుతున్న ఐటీ ఉద్యోగులు
14-hour Workday Proposal (బెంగళూరు): ఐటి ఉద్యోగుల పని వేళలను పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించినందుకు నిరసనగా కర్ణాటక స్టేట్ ఐటి/ఐటిఇఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (KITU ) ఆగస్టు 3వ తేదీన శనివారం...
Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్
Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. పలు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు...
Fake Universities in India 2025 : దేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ప్రకటించిన యూజీసీ
Fake Universities in India 2025 : భారతదేశంలో పనిచేస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. ఈ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు...
Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) ,...
2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్ప్రెస్వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..
Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్ప్రెస్వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ...
Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా
Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ...
Baramulla : ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా (Baramulla ) జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి బుధవారం మరో చొరబాటు ప్రయత్నం విఫలమైందని భారత సైన్యం ధృవీకరించింది. మంగళవారం పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద...
Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం
Kedarnath | ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ధామ్లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభయ్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి...
local trains | సరికొత్త ఫీచర్లతో లోకల్ రైళ్లు, త్వరలో ఈ నగరంలో 300 కి.మీ కొత్త ట్రాక్లు
Mumbai local trains : భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరమైన ముంబైలో లోకల్ రైళ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎన్ని లోకల్ రైళ్లు వేసినా ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ...












