చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన
బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ...
Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48...
Air Taxi service : ఎయిర్ టాక్సీలతో ఇంటర్సిటీ డొమెస్టిక్ ట్రాన్స్పోర్ట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్...
Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు కటాఫ్ డేట్..
Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న...
Kerala name change | కేరళ పేరు మారిపోతోంది.. ఇకపై ‘కేరళం’గా మారే అవకాశం
Kerala name change as Keralam | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలోని రాష్ట్రాల చారిత్రక, భాషా గుర్తింపును మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర...
Baramulla : ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా (Baramulla ) జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి బుధవారం మరో చొరబాటు ప్రయత్నం విఫలమైందని భారత సైన్యం ధృవీకరించింది. మంగళవారం పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద...
Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం
Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు...
Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్
'బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు...
ఎర్రకోట బాంబు పేలుడు : ఆపరేషన్ సిందూర్ 2.0 కార్డులో ఉందా?
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన అత్యంత ఘోరమైన కారు బాంబు పేలుడు తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ వైపు ఆధారాలు కనిపించడం ప్రారంభించాయి. 12 మంది మృతి చెంది, అనేక మంది గాయపడిన ఈ...
Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న 'ప్రతిష్ఠ ద్వాదశి'గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి...












