Home Trending News IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..

IRCTC : తక్కువ ధరలోనే కాశీ, అయోధ్య యాత్ర..

0
5
bharat gaurav tourist train
bharat gaurav tourist train
Spread the love

IRCTC MAHA KUMBH PUNYA KSHETRA YATRA | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి “మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర” భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అనే మరో టూరిస్ట్ ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని ప్రసిద్ధ త్రివేణి సంగమం, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, వారణాసిలోని అన్నపూర్ణా దేవి, శ్రీరామ జన్మ భూమి, అయోధ్యలోని హనుమాన్ గర్హిని కవర్ చేస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు, రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి, క్యాటరింగ్‌లు ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఆసక్తిగల ప్రయాణికులు వెబ్‌సైట్: http://www.irctctourism.com ని సందర్శించవచ్చు లేదా 040-27702407/ 9701360701/ 9281495845ను సంప్రదించడం ద్వారా కౌంటర్ బుకింగ్‌లను సంప్రదించవచ్చు.

పర్యటన వివరాలు

  •    వ్యవధి : 07 రాత్రులు/08 రోజులు
  •    పర్యటన తేదీ : 19.01.2025
  •    పర్యటన ప్రయాణం : వారణాసి – అయోధ్య – ప్రయాగ్‌రాజ్
  •    సీట్ల సంఖ్య : 576 (SL: 320, 3AC: 206, 2AC: 50)

ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమం
వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణా దేవి
అయోధ్య: శ్రీ రామ జన్మ భూమి, హనుమాన్ గర్హి
పర్యటన తేదీ: 19.01.2025 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం
వ్యవధి: 19.01.2025 నుండి 26.01.2025 వరకు 7 రాత్రులు/8 రోజులు

బోర్డింగ్ / స్టేషన్లు:

భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం.

ప్రయాణ ఖర్చు (GSTతో సహా)
ఎకానమీ కేటగిరీ (SL): రూ. 22,635.
స్టాండర్డ్ కేటగిరీ (3AC): రూ. 31,145.
కంఫర్ట్ కేటగిరీ (2AC): రూ. 38,195.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here