
What’s the problem?
Trees are more important today than ever before. More than 10,000 products are reportedly made from trees. Through chemistry, the humble woodpile is yielding chemicals, plastics and fabrics that were beyond comprehension when an axe first felled a Texas tree.
తెలంగాణకు మోదీ సర్కార్ భారీ కానుక..

రూ.7,597 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్! National Highways Expansion : తెలంగాణలో రహదారుల అనుసంధాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే విధంగా రూ. 7,597.16 కోట్ల భారీ అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల…
కాజీపేట రైల్వే యూనిట్కు బంపర్ ఆఫర్: 200 ‘ఇంటర్సిటీ’ రైళ్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు (Kazipet Railway Manufacturing Unit) ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్ల తయారీ బాధ్యతను అప్పగిస్తూ కేంద్ర రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిరంతర సహకారం అందిస్తోందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర…
తెలంగాణకు మోదీ సర్కార్ భారీ కానుక..
రూ.7,597 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్! National Highways Expansion : తెలంగాణలో రహదారుల అనుసంధాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే విధంగా రూ. 7,597.16 కోట్ల భారీ అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల…
కాజీపేట రైల్వే యూనిట్కు బంపర్ ఆఫర్: 200 ‘ఇంటర్సిటీ’ రైళ్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు (Kazipet Railway Manufacturing Unit) ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్ల తయారీ బాధ్యతను అప్పగిస్తూ కేంద్ర రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిరంతర సహకారం అందిస్తోందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర…










