కరీంనగర్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ: తొలిసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. – Karimnagar Mayor BJP

కరీంనగర్‌లో కమలం వికాసం.. BJP మేయర్

కరీంనగర్ : ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం (ఫిబ్రవరి 16) జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 34 ఓట్లతో ఘన విజయం మేయర్ ఎన్నికలో BJP అభ్యర్థికి … Read more

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

Vemulawada Mahashivaratri 2026

వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు! Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. జాతర … Read more

మహాశివరాత్రికి ఆర్టీసీ సన్నద్ధం: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!

RTC Strike

Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రముఖ శైవక్షేత్రాలు – బస్సుల వివరాలు: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాలకు కేటాయించిన బస్సులు: మహిళలకు ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం … Read more

Vande Mataram New Guidelines : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అధికారిక కార్యక్రమాల్లో 6 చరణాలు తప్పనిసరి!

Vande Mataram New Guidelines

Vande Mataram New Guidelines : భారత స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గేయం రచించబడి 150 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త మార్గదర్శకాలు ఇవే.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం ఆలపించే … Read more

Assam Elections 2026: తుది ఓటర్ల జాబితా విడుదల.. భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య!

Assam Elections 2026

Assam Elections 2026 | అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం స‌మీపిస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను మంగళవారం ఫిబ్రవరి 10న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఓటర్ల గణాంకాలు: నవీకరించబడిన డేటా ప్రకారం, ముసాయిదా జాబితాతో పోలిస్తే లక్షలాది మంది ఓటర్ల పేర్లుతొలగించబడ్డాయి. వివరాలు సంఖ్య / శాతం … Read more

Bharat Taxi Sarathi Didi | మహిళల భద్రతకు ‘సారథి దీదీ’ భరోసా: మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేక విండో!

bharat taxi sarathi didi

Bharat Taxi Sarathi Didi | నేటి కాలంలో మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భద్రతపై ఒక్కోసారి ఆందోళ‌న నెల‌కొన‌డం స‌హ‌జం. ఈ సమస్యకు పరిష్కారంగా, ప్రముఖ రవాణా సేవల సంస్థ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) ఒక వినూత్న ముందడుగు వేసింది. మహిళా ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘సారథి దీదీ’ అనే ప్రత్యేక విభాగాన్ని త్వరలో ప్రారంభించబోతోంది. ఏమిటీ ‘సారథి దీదీ’ విండో? ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మహిళా ప్రయాణీకులు కేవలం మహిళా … Read more

బెంగాల్ సమరం 2026: 30% ముస్లిం ఓటర్లు ఎవరి వైపు? మమతా కోటను కాపాడేది వీరేనా! ‌‌ – West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026 : పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ​ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, బెంగాల్ పీఠాన్ని అధిరోహించడంలో అత్యంత కీలకమైన “ముస్లిం ఓటు బ్యాంక్” ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా శక్తి బెంగాల్ జనాభాలో ముస్లింలు సుమారు … Read more

రైల్వే బడ్జెట్ 2026: హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ రైలు కారిడార్లు! భారీగా పెరిగిన నిధులు..

Railway Budget 2026

Railway Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో భారత రైల్వేలకు మహర్దశ పట్టింద‌ని చెప్ప‌వ‌చ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసేలా 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు చేకూరే ప్రయోజనాలు ఇవే.. రైల్వేలకు భారీ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే రంగానికి ప్రభుత్వం … Read more

Medaram Jatara : మేడారంలో భక్తులపై పోలీసుల లాఠీచార్జ్..

Medaram Jatara

మంత్రి కాన్వాయ్‌పై దాడితో రణరంగంగా మారిన జాతర! Medaram Jatara Tension | తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Jatara 2026) లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తజన సంద్రమైన మేడారంలో పోలీసుల అత్యుత్సాహం, తోపులాటలు చివరకు లాఠీచార్జ్‌కు దారితీశాయి. అటు సామాన్య భక్తులు, ఇటు పోలీసు బలగాల మధ్య ఘర్షణతో సమ్మక్క సారలమ్మ సన్నిధి రణరంగంగా మారింది. పోలీసుల వీరంగం.. భక్తుల ఆగ్రహం సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులను నియంత్రించే … Read more

వరంగల్ గగనానికి రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్! -Mamnoor Airport Warangal

Airport

Mamnoor Airport Warangal : ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. చారిత్రక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కీలక అడ్డంకిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు అధికారికంగా అప్పగించారు. కాకతీయ శిల్పకళతో టెర్మినల్ … Read more