Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంతర్జాతీయ అంశాలతోపాటు టెక్నాలజీ, లైఫ్స్టైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయనకు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సహా వివిధ ప్రముఖ పత్రికల్లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేశారు.
National
FCI : ఎఫ్సీఐ బియ్యం ధర క్వింటాల్కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్కు రూ. 2,250గా నిర్ణయించిన...
Trending News
Swamitva Yojana : ప్రజలకు మోదీ సర్కారు శుభవార్త.. నేడు ప్రాపర్టీ కార్డుల పంపిణీ
దేశ వ్యాప్తంగా 230కి పైగా జిల్లాల్లోని సుమారు 50,000 గ్రామాల్లో ఆస్తి యజమానులకు స్వామిత్వ యోజన (Swamitva Yojana) కింద 65 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను ప్రధాని నరేంద్ర మోదీ (Prime...
Trending News
Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్..
Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్తల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మరో సంచలన...
National
Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి
Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్ (Chandrabhan Paswan)ను...
National
Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు
Kumbh Mela 2025 : ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ప్రారంభమైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు...
National
Andhra Pradesh Jobs : పరీక్షలు లేవు, ఇంటర్వ్యూలు లేవు! రూ.35,000 వరకు జీతంతో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు
Andhra Pradesh Jobs : ఆంధ్రప్రదేశ్ యువతకు శుభవార్త! ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం రాష్ట్ర యువతకు శుభవార్త ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ...
National
కశ్మీర్లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది రెండు...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read


