Wednesday, May 6, 2026

Author: Kiran Podishetty

National

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు – బెల్గాం, అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) – పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన … Read more

Read More
Trending News

Longest Train | 354 బోగీలు, 7 ఇంజిన్లు, ఆసియాలోనే అతి పొడవైన 4.5 కి.మీ గూడ్స్ రైలు

Longest Train : రైలు నిర్వహణలో భారతీయ రైల్వేలు కొత్త రికార్డు సృష్టించాయి. సరుకు రవాణా రైలు నిర్వహణ రంగంలో తూర్పు మధ్య రైల్వేలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (దేదు డివిజన్) ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆసియాలోనే అతి పొడవైన (4.5 కి.మీ) సరుకు రవాణా రైలు రుద్రాస్త్ర గురువారం ఇక్కడి నుండి విజయవంతంగా నడపబడింది. ఇప్పుడు దీదు డివిజన్ నుండి ధన్‌బాద్ డివిజన్‌కు వస్తువులను త్వరగా లోడ్ చేయడం మరియు రవాణా చేయడం … Read more

Read More
National

Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..

Rakhi 2025 | రక్షా బంధన్‌ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న, శనివారం జరుపుకోనున్నారు. ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతి రోజు కావడం విశేషంగా చెప్పుకోచవ్చు.. రాఖీ (Rakhi ) కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు? జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఆగస్టు 9న మధ్యాహ్నం 12 … Read more

Read More
World

Trump Tariffs | మేం సిద్ధంగా ఉన్నాం.. డోనాల్డ్ ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్

Trump Tariffs | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త‌న వ్యాఖ్య‌ల‌తో స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మన రైతుల సంక్షేమమే మన ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు. భారత ఎగుమతులపై డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీగా సుంకాలు పెంచడంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో , ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, భారతదేశం తన రైతుల ప్రయోజనాలపై ఎప్పుడూ రాజీపడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) గురువారం స్ప‌ష్టం … Read more

Read More
National

హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రలో కాంగ్రెస్ : Bandi Sanjay

న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా హామీ ఇచ్చిన కాంగ్రెస్, అసలు ఆ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలన్న పథకంతోనే బీసీలను … Read more

Read More
Technology

మ‌రింత చౌక‌గా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. Front load Washing Machines

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆక‌ర్ష‌ణీయ‌మైన డీల్స్ Front load Washing Machines offers sale-2025 : పల్లెల నుంచి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల వ‌ర‌కు ఇప్పుడు వాషింగ్ మెషీన్లు త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఈ వాషింగ్ మెషీన్లు అనేక అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. ఇవి బట్టలు ఉతకడానికే కాకుండా ఆరబెట్టగలవు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు మీ సమయాన్ని అలాగే నీటిని, విద్యుత్తును కూడా ఆదా చేస్తాయి. మీరు వాటిని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ … Read more

Read More
Crime

Kerala | సదానందన్ మాస్టర్‌పై దాడి కేసు: ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తల లొంగుబాటు

Kerala Kannur Violence 1994 : హైకోర్టు శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో, 31 సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సదానందన్ మాస్టర్‌ (Sadanandan Master)పై దాడికి పాల్ప‌డిన‌ కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మంది సిపిఎం కార్యకర్తలు సోమవారం కేరళలోని కన్నూర్‌లోని కోర్టు ముందు లొంగిపోయారు. జనవరి 25, 1994న జరిగిన పాశ‌విక‌ దాడిలో సదానందన్ మాస్టర్ తన రెండు కాళ్లను కోల్పోయారు. ప్రస్తుతం బిజెపి కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా … Read more

Read More
BusinessWorld

ఆగస్టు 7 నుండి భారతదేశంతో సహా 70 దేశాలపై సుంకాలను ప్ర‌క‌టించిన‌ ట్రంప్ : పూర్తి జాబితా USA Trade Tariffs 2025

USA Trade Tariffs 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల జాబితాను వైట్ హౌస్ ఈ రోజు విడుదల చేసింది. భారతదేశంపై 25 శాతం సుంకాన్ని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు. తన వాణిజ్య భాగస్వాములతో దేశ వాణిజ్య … Read more

Read More
Technology

BSNL 5G ఆగస్టులో ప్రారంభం – ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ

న్యూఢిల్లీ : BSNL 5G స‌ర్వీస్‌ ఆగస్టులో ప్రారంభం కావచ్చు. వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని పేర్కొంటూ, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఆగస్టు నెలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనను షేర్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ 5G సేవను ప్రారంభించడం వల్ల‌ ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీ పెరుగుతుంది. BSNL సేవలు సాధారణంగా ప్రైవేట్ ప్రొవైడర్ల కంటే సరసమైనవి కాబట్టి, ఈ కంపెనీలు వినియోగదారులను కోల్పోయే … Read more

Read More
BusinessWorld

Donald Trump | భారత్​ కు ట్రంప్​ షాక్​.. దేశంపై 25% సుంకాలు!

వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్‌ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. ఆగస్టు 1 … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..