దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మల్లన్నకు.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై...
Elevated Corridor Srisailam : ప్రసిద్ధ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు, ప్రమాదకరమైన...
AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.
AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ...
TGSRTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్ లో కొత్తగా బస్ సర్వీసులు
TGSRTC Bus | గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు నాలుగు బస్సులను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కమిషన్ (TGSRTC)...
Weather Updates : ఏపీలో ఐదు రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు..
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత...
TSRTC Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విజయవాడకు ప్రతీ 10 నిమిషాలకు ఒక TSRTC బస్సు,
Hyderabad to Vijayawada Buses : వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ(TSRTC) బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) మార్గంలో ప్రయాణించేవారి...
Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి...
508 కిలోమీటర్లు.. ఆరు వరుసలు.. హైదరాబాద్-బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్..
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్...
Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు...
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ ప్రయాణించేవారికి శుభవార్త.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్...












