Tirumala | ఏప్రిల్లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!
Tirumala | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లో మార్చి నెల ఉత్సవాలు ముగిశాయి. ఏప్రిల్లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, ఉత్సవాల వివరాలను దేవస్థానం విడుదల చేసింది. మరికొది రోజుల్లో...
Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు...
Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ ప్రయాణించేవారికి శుభవార్త.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్...
AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బలపడి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం...
TGSRTC Discount | భారీ వర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు ఊరట
TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవస్థలుపడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వల్ప ఊరట కల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్ (Hyderabad to Vijayawada...
508 కిలోమీటర్లు.. ఆరు వరుసలు.. హైదరాబాద్-బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే
Hyderabad Bengaluru Highway | తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో...
Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
Indian Railways : దసరా, దీపావళి పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్...
Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..
Tirumala Laddu Controversy | కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవస్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అందులో తిరుమల లడ్డూ అనగానే అందరికీ ఎంతో...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్..
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు...
Social Media Ban | పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఏపీ, కర్ణాటక నిషేధం: పూర్తి వివరాలు!
Social Media Ban | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్లో స్క్రీన్ వ్యసనాన్ని అరికట్టడానికి ఒక సాహసోపేతమైన అడుగు వేస్తోంది. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను...












