Sunday, June 1Welcome to Vandebhaarath

Viral

Viral News, Viral Videos, Shocking, Videos, Trending News

Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..
Viral

Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..

Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు త‌న‌ మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమ‌ర్శ‌లు గుప్పించింది. నివేదిక‌ల‌ప్ర‌కారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు ఆసుపత్రి కూడా దీనికి మినహాయింపు కాదు.'గృహజ్యోతి' (Gruha Jyoti) కింద ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే అధికార కాంగ్రెస్ పథకంపై బిజెపి 'Darkness Bhagya (చీకటి భాగ్య) అంటూ విమ‌ర్శించింది. సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరో 'గ్యారంటీ'గా బీజేపీ దీనిని 'చీకటి భాగ్య'గ...
Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?
Viral

Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్‌ తలాక్‌.. ఆ త‌ర్వాత ఏమైంది.. ?

లక్నో: ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ (Triple Talaq) చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో రైలు నిల‌వ‌గానే భార్యపై దాడి చేసి ప‌రార‌య్యాడు. దీంతో ఒక్క‌సారిగా కంగుతిన్న ఆమె త‌న‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. 28 ఏళ్ల మహ్మ‌ద్ అర్షద్‌.. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో ఒక‌ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాతో ప‌రిచ‌మ‌య్యింది. వీరిద్ద‌రూ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వివాహం చేసుకున్నారు.కాగా, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రాయన్ లో అర్షద్ బంధువుల ఇంటికి అర్ష‌ద్ అఫ్సానా వెళ్లారు. ఈ సందర్భంగా అర్షద్‌కు అప్పటికే వివాహమైనట్లు అఫ్సానా తెలుసుకుని షాక్ అయింది. దీంతో వెంట‌నే అత‌డిని నిల‌దీయ‌గా అర్షద్‌, అతడి తల్లి కలిసి అఫ్సానాపై దాడికి దిగారు. ఆపై వరకట్నం కోసం అఫ్సా...
Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..
Elections, Viral

Watch | దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ.. కుతుబ్ మినార్ ఎలా వెలిగిపోతుందో చూడండి..

Qutub Minar | దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభం కావడంతో భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య ఉత్సాహంలో మునిగిపోయింది. ఈ వేడుకల మధ్య ఢిల్లీలోని కుతుబ్ మినార్ (Qutub Minar ) "చునావ్ కా పర్వ్" (ఎన్నికల) థీమ్ కు సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.భారతదేశ సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి ప్రతీక అయిన కుతుబ్ మినార్ రాత్రిపూట అద్భుతమైన రంగులతో దర్శనమిస్తుంది. ఇది ప్రజల్లో ఓటింగ్ పై స్ఫూర్తిని నింపడానికి వోటింగ్ గొప్పతనాన్ని చాటే లైటింగ్ విజువల్స్ ను ప్రదర్శిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం Xకి ఒక క్లిప్‌ని పోస్ట్ చేసింది. ఓటు వేయమని ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. "కుతుబ్ మినార్ #ChunavKaParv థీమ్ అద్భుతమైన ప్రదర్శనతో జష్న్-ఎ-మత్తన్ స్ఫూర్తిని ప్రసరింపజేస్తుంది" అని ECI రాసింది. అందరం ఓట్లు వేయడం ద్వారా ఈ పండుగను జరుపుకుందాం. అని చెబుతోంది.ఇదిలా ఉండగా ఏప్రిల్ 26...
Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
Viral

Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Agra : త‌న‌కు ఇష్ట‌మైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మ‌హిళ త‌న భ‌ర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంత‌టితో ఆగ‌కుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. త‌ర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆస‌క్తిక‌ర‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహ‌మైంది. అయితే ఉత్త‌రాదిలో బాగా పాపుల‌ర్ మోమోలు బాగా పాపుల‌ర్‌. అయితే స‌ద‌రు మ‌హిళ‌కు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వ‌చ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.కాగా, గత కొన్ని రోజులుగా స‌ద‌రు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రిగాయి. దీ...
Watch |  బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ..  ప్రయాణికుల ఆగ్రహం..
Viral

Watch | బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రో రైలులో ఎక్కొద్ద‌ని రైతును అడ్డుకున్నసెక్యూరిటీ.. ప్రయాణికుల ఆగ్రహం..

Bengaluru : ఇటీవల బెంగళూరు నగరంలో ఒక రైతును మెట్రో రైలు (Bengaluru Metro )లో ప్రయాణించకుడా అడ్డుకున్న షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సెక్యూరిటీ తనిఖీలో అధికారులు అతని బట్టలు రైలులో అనుమతించలేనంత "చాలా మురికిగా" ఉన్నాయని భావించారు.తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. X లో షేర్ చేసిన వీడియోలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు.వీడియోలో, ఆ వ్యక్తి కన్నడలో “రైతు మెట్రో రైలు టిక్కెట్ కలిగి ఉన్నాడు. అతని బ్యాగ్‌లో బట్టలు...
watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..
Viral

watch| కదులుతున్న బస్సులో చెప్పుల‌తో కొట్టుకున్న మ‌హిళ‌లు..

Bengaluru | బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఇటీవల షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి సంబంధించిన‌ వైరల్ ఫుటేజీలో, ఇద్దరు మహిళా ప్రయాణీకులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.. చివ‌ర‌కు మాటామాటా పెరిగి చెప్పులతో దాడి చేసుకునేవ‌ర‌కు వెళ్లింది. అయితే ఇప్పటి వరకు, సంఘటన ఖచ్చితమైన తేదీ తెలియదు.. మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించినప్పటికీ ఆ మ‌హిళ‌లు వినిపించుకోలేదు. ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.Bengaluru లోని BMTC బస్సులో ఒక మహిళ కిటికీ అద్దం తెరవడంతో గొడవ ప్రారంభమైందని, అయితే అది వెనుక సీట్లో ఉన్న మ‌హిళ‌కు అసౌకర్యాన్ని కలిగించిందని తెలుస్తోంది. దీంతో మహిళలిద్దరూ చెప్పులు తీసి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఘర్షణ తీవ్రమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు జోక్యం చేసు...
Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో
Viral

Boy Returns As Monk | 22 ఏళ్ల క్రితం తప్పిపోయి సన్యాసిగా మారి.. భిక్ష కోసం తల్లి వద్దకు.. కన్నీళ్లు పెట్టించిన వీడియో

Boy Returns As Monk | న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: తప్పిపోయిన కొడుకు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి రావడం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని ఒక గ్రామాన్ని కదిలించింది. సుమారు 22 ఏళ్ల  సన్యాసిగా వచ్చి తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో తల్లి, కొడుకుల మధ్య భావోద్వేగ క్షలు కళ్లలు చెమర్చేలా చేశాయి. వివరాల్లోకి వెళితే..  2002లో  ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల పింకు తోటి పిల్లలతో కలిసి గోలీలు ఆడాడు. దీనిపై  తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించారు. దీంతో ఆ బాలుడు అలిగి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.Boy Returns As Monk : అయితే  సన్యాసిగా మారిన పింకు 22 సంవత్సరాల  తర్వాత ఉత్తరప్రదేశ్‌ అమేథీ జిల్లాలోని ఖరౌలి గ్రామంలో ప్రత్యక్...
Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు
Viral

Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

పాట్నా: బీహాల్ (Bihar) లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసు వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలోనే ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ వాహనాన్ని కొంత దూరం వరకు తోయించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఆ నలుగురిని పోలీస్‌ వాహనంలో కోర్టుకు తీసుకెళ్తున్నారు.ఇంతలో పోలీస్‌ వాహనంలో ఇంధనం అయిపోవడంతో కచాహరి చౌక్ సమీపంలో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో అందులో కోర్టుకు తరలిస్తున్న నలుగురు నిందితుల చేతులను తాళ్లతో కట్టారు.. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు నిందితులు పోలీసు వాహనాన్ని సుమారు అర కిలోమీటరు దూరం తోసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. ఈ వీడియ...
Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌
Viral

Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌

Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు.రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు.. పోలీసులు అతడిని ఆపేందుకు యత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్ల...
Blood Cancer : బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న బాలుడు.. న‌య‌మ‌వుతుంద‌ని గంగా న‌దిలో ముంచ‌డంతో మృతి
Viral

Blood Cancer : బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న బాలుడు.. న‌య‌మ‌వుతుంద‌ని గంగా న‌దిలో ముంచ‌డంతో మృతి

Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగ‌రికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లి చేసింది ఓ కుటుంబం. గంగా న‌దిలో ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని నమ్మి  ఓ మ‌హిళ‌.. బాలుడిని  నీటిలో కొంత‌సేపు ఉంచింది. ఆ త‌ర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌ లోని హ‌రిద్వార్‌లో చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్ల‌డ్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు.. దీంతో ఢిల్లీలోని  పెద్ద పెద్ద ఆస్ప‌త్రుల్లో బాలుడికి వైద్యం అందించినా కూడా క్యాన్స‌ర్ ముదిరింద‌ని కానీ నయం కాలేదు. బాలుడిని ప్రాణాల‌తో కాపాడ‌టం క‌ష్ట‌మ‌ని చెప్పి డాక్ట‌ర్లు చేతులేత్తెశారు.. దీంతో చివరకు ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు.అయితే గంగా న‌దిలో ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..