Sunday, July 6Welcome to Vandebhaarath

Tag: bengaluru

Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో
National

Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో

Bengaluru : దేశంలో అతిపెద్ద ప్ర‌యాణికుల‌ విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాట‌క‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు సౌకర్యాన్ని(Maintenance, Repair and Overhaul (MRO)) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విష‌య‌మై భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబి పాటిల్ మాట్లాడుతూ, “ఎయిర్ ఇండియా, TASL, HAL, ఇప్పుడు ఇండిగో కర్ణాటకలో ఫెసిలిటీల‌ను ఏర్పాటు చేయడంతో, రాష్ట్రం ఆసియాలో విమానయాన ఆవిష్కరణ, తయారీ, నిర్వహణకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.” అని అన్నారు.MRO సౌకర్యం నాలుగు వైడ్-బాడీ లేదా ఎనిమిది నారో-బాడీ విమానాలకు సర్వీస్ చేయగల నాలుగు హ్యాంగర్‌లను, ఒక వైడ్-బాడీ లేదా రెండు నారో-బాడీ విమానాలను ఉంచగల ఒక పెయింట్ హ్యాంగర్‌ను కలిగి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇది A350 సిరీస్ వంటి వైడ్-బాడీ మోడళ్లకు కూడా స‌...
Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
National

Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం

Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి బెంగళూరులో నీటి ఛార్జీలను సవరించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K Shivakumar) శుక్రవారం శాసన మండలిలో అన్నారు.బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు ఏడు నుంచి ఎనిమిది పైసల పెంపును ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) లీటరుకు ఒక పైసా మాత్రమే పెంచాలని భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని శివకుమార్ తెలిపారు.ఏటా రూ.1000 కోట్ల నష్టం2014 నుండి నీటి ఛార్జీలు పెంచలేదని, దీనివల్ల BWSSB ఏటా రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ఆయన అన్నారు.పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు BWSSB ...
Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం
National

Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం

Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, "మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు.7.5 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ (కలేన అగ్రహార నుంచి తవరేకెరె/స్...
High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు
Trending News

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు .High Speed Rail : విమానాల కంటే వేగంగానా?ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై అంతర్జాతీయ విమాన...
Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు
National

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. "స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు.Bengaluru Metro : బెంగళూరు మెట...
Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు
Crime

Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు

Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అత‌డి బావ‌మ‌రిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు.సర్కిల్ ఆఫీసర్ (సిటీ)...
AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..
Special Stories

AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..

రోడ్ల‌పై ఇష్టారాజ్యంగా వాహ‌నాలు న‌డుపుతామంటే కుద‌ర‌దు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్సీతో ప‌నిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మ‌ల్ని ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని త‌ప్పు చేసినా ఇట్టే ప‌సిగ‌ట్టి ఫొటోలు తీసి పోలీసుల‌కు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గ‌త మూడేళ్లలో రూ. 90 కోట్ల వ‌ర‌కు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగారు.119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు మాత్రమే వ...
SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో  ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?
National

SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?

Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ.. ఆధునిక బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.తన పదవీకాలంలో, SM కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎక్క‌వ‌గా ప్రాధాన్యతనిచ్చారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అతని ప్రయత్నాల వల్లే బెంగళూరు "సిలికాన్ సిటీ(Silicon City)గా అవ‌త‌రించింది అలాగే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ(Silicon valley)కి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది, IT రంగంలో యువ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది.టాస్క్ ఫోర్స్ (BATF)బెంగ‌ళూరు నగరం గ్లోబల్ సిటీగా పెంపొందించడానికి ఎస్ఎం కృష్ణ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 1999లో, ఆ...
ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైర‌ల్‌..
Viral

ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైర‌ల్‌..

Bengaluru traffic jam | కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో ఎన్న‌డూ ఊహించ‌ని విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధార‌ణంగా వాహనాల ట్రాఫిక్‌తో మ‌హాన‌గ‌రాల్లో రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయిన గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే వేచి ఉండాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతుంటాయి. ట్రాఫిక్ చిక్కుల‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు సిటీది దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ మ‌న గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌డానికి గంట‌ల పాటు స‌మ‌యం ప‌డుతుంది. అయితే తాజాగా నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై న‌డిచే రైళ్లు కూడా బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోలేదు.ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుపోయేవి. కానీ ఇప్పుడు ఆ లిస్టులో ట్రైయిన్ కూడా వచ్చి చేరింది. బెంగ‌ళూరు నగరంలో ఒక‌ రైల్వే క్రాసింగ్‌ గేట్‌ వద్ద పలు వాహనాలు ముందు క‌దులుతుండ‌గా.. కొద్ది దూరంలో ఓ రైలు...
Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..
Special Stories

Most Profitable Train : భారత్ లో అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చే రైలు ఇదే..

ఈ రైలు సంవత్సరానికి రూ. 1,76,06,66,339  ఆదాయం Most Profitable Train |భారతీయ రైల్వేలకు అత్యధిక లాభాలనిచ్చే రైళ్ల జాబితాలో వందే భారత్  ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్  అగ్ర స్థానాల్లో లేవు. కానీ రాజధాని రైళ్ల ద్వారా వచ్చే ఆదాయం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది.నివేకల ప్రకారం, రైలు నంబర్ 22692, హజ్రత్ నిజాముద్దీన్ నుండి KSR బెంగళూరు వరకు ప్రయాణించే బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఈ రైలు 509,510 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లింది. రైల్వేలకు సుమారు రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది.భారతీయ రైల్వేలకు రెండవ అత్యంత లాభదాయకమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి కలుపుతుంది. రైలు నంబర్ 12314, సీల్దా రాజధా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..