vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..
వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..
vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా...
Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు
Bihar train accident : బీహార్లో బుధవారం నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (North East superfast train) పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బక్సర్ పట్ణణం సమీపంలోని...
Ravindra Jadeja | బిజెపిలో చేరిన భారత స్టార్ క్రికెటర్
Ravindra Jadeja | భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన సోషల్ మీడియా...
DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో మల్టిపుల్ జర్నీ QR టిక్కెట్లను...
DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను...
ఢిల్లీలో 175 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల గుర్తింపు
New Delhi : అక్రమ బంగ్లాదేశీ వలసదారుల (Bangladesh Immigrants) సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ పోలీసులు (Delhi Police ) నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈప్రయాత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెల్లుబాటు...
Shaheed Diwas : భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసిన 1931 మార్చి 23న ఏం జరిగింది?
Shaheed Diwas : 1931 మార్చి 23న, భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వీరులు భగత్ సింగ్ (Bhagat Singh) ను బ్రిటిష్ వారు ఆయన సహచరులు రాజ్గురు (Rajguru),...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్ కోచ్లు పెరిగాయ్..
General Class Coaches | న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో ఒంటికాలిపై గంటల కొద్దీ అవస్థలు పడుతూ ప్రయాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే...
10 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 15న ఈ మార్గాల్లో ప్రారంభం
10 New Vande Bharat Express | భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు వేగంగా మారుతున్నాయి. ఆధునిక రైళ్లు ఇప్పుడు రైల్వేల ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు భారతీయ...
హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?
ఆధునిక హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 1948 ఒక మలుపు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్...
UTS Cashback Offer | ప్రయాణికులకు గుడ్న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్రిజర్వ్డ్ టిక్కెట్లపై క్యాష్...
UTS Cashback Offer | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్...












