Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు?...
Citizenship Amendment Act : పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హింసకు గురువుతున్న ముస్లిమేతర వర్గాలకు మానవీయ కోణంలో భారత పౌరసత్వం కల్పించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)...
ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ...
PM Modi Assam Visit 2026| అస్సాంలో ప్రధాని మోడీ గర్జన: ‘కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో...
PM Modi Assam Visit 2026 | సిల్చార్ (అస్సాం): ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అస్సాంలోని సిల్చార్లో రూ.23,500 కోట్ల...
చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security
Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ...
Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం...
మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు
హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ
దేశంలోని అనేక ప్రాంతాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 దాటిందంటే చాలు ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. అయితే భారత వాతావరణ...
Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న 'ప్రతిష్ఠ ద్వాదశి'గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి...
Bangladesh Crisis | బంగ్లాదేశ్తాత్కాలిక ప్రధాని యూనస్ నుంచి మోదీకి ఫోన్..
Bangladesh Crisis | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత...
జమ్మూ కాశ్మీర్ : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి – Nawgam Police Station...
Nawgam Police Station Explosion | జమ్మూ కాశ్మీర్లోని నౌగామ్లో శుక్రవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. నివేదికల ప్రకారం, స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ పెద్ద నిల్వను...












