Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పాడి పరిశ్రమ, ఎరువుల ఉత్పాదనకు రూ.16,000 కోట్లు
Union Cabinet Decisions : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు (Union Cabinet...
Sunita Williams : 286 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత భూమిపై అడుగపెట్టిన సునీతా విలియమ్స్..
Sunita Williams Return Live Streaming : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) 9 నెలల తర్వాత సురక్షితంగా భూమిపైన అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం...
Indian Railways | ఐసిఎఫ్ కోచ్ల స్థానంలో అత్యాధునిక లింక్-హాఫ్మన్-బుష్ కోచ్లు
Indian Railways | రైల్వే భద్రతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పాత కోచ్ ల స్థానంలో అత్యాధునిక వసతులు కలిగిన, పటిష్ట భద్రత ప్రమాణాలు గల కోచ్ లతో...
CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్కౌంటర్.. 20,221 మంది మోస్ట్...
8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి...
Big Breaking | రియాసి దాడికి ప్రధాన సూత్రధారి పాక్ లో హతం.. మళ్లీ తెరపైకి గుర్తుతెలియని వ్యక్తులు
Big Breaking | 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో సంబంధాలు కలిగిన ఉగ్రవాది అబూ కటల్ పాకిస్తాన్లో హతమయ్యాడు. భారతదేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో...
Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి...
Amrit bharat station scheme : రూ.25.41 కోట్లతో కొనసాగుతున్న ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధిపనులు
Amrit bharat station scheme : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపే మార్గంలో కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ (Khammam railway station ) రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. రైలు ప్రయాణికులకు మెరుగైన...
Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు
Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని...
Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!
ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్..Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక...












