ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా,...
SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?
Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004...
Congress | అయోధ్యకు వెళ్లినందుకు వేధించారు. అందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేశా..
Radhika Khera Resigns | ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని...
Murshidabad | బాబ్రీ తరహా మసీదు నిర్మాణం ‘రాజకీయ కుట్ర’:
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కోల్కతా/ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District) లో బాబ్రీ మసీదు తరహాలో నూతన మసీదును నిర్మించాలనే ప్రతిపాదనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్...
Hyderabad Metro | గుడ్ న్యూస్.. మెట్రో ప్రయాణికులకు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..
Hyderabad | భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుకు శరవేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై...
Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?
Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను...
Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వద్ద ప్రజలపై పెనుగులాట
Water Crisis in Delhi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. నీళ్ల కోసం స్థానికులు నీటి ట్యాంకర్లను వెంబడించడం.. ట్యాంకర్ల వద్ద...
వారణాసిలో మళ్లీ బుల్డోజర్ల గర్జన: దాల్ మండిలో ఇళ్ల కూల్చివేత.. భారీగా పోలీసుల మోహరింపు
కాశీలోని అత్యంత పురాతనమైన, రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన దాల్ మండిలో బుధవారం అధికార యంత్రాంగం బుల్డోజర్ ఆపరేషన్ మరోసారి ప్రారంభమైంది. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఈ కూల్చివేత కార్యక్రమాన్ని...
Uttar Pardesh | తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది ఉద్యోగులు .. వేతనాల నిలిపివేత
Uttar Pardesh | ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆన్లైన్లో తమ ఆస్తి వివరాలను వెల్లడించని కారణంగా వారి...
Pahalgam | పాక్ కు షాక్.. పాకిస్తాన్ విమానాలు ఎగరకుండా భారత గగనతలాన్ని మూసివేత
New Delhi | పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కు చెందిన అన్ని విమానాలు, సైనిక విమానాలు ఎగరకుండా తమ...












