దేశవ్యాప్తంగా పెరిగిన ఆర్ఎస్ఎస్ ‘శాఖలు’: రోజుకు 88,000 పైగా నిర్వహణ.. – RSS Yearly Report 2026
వందే భారత్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సంస్థాగత విస్తరణలో మరో మైలురాయిని అధిగమించింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ‘శాఖల’ సంఖ్య గణనీయంగా పెరిగిందని (RSS Shakha Increase...
కశ్మీర్లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది రెండు...
PM Modi : మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు ప్రపంచ ఆకర్షణ
ఆపరేషన్ సిందూర్ విజయం: 22 నిమిషాల్లో ఉగ్ర నేతల ఇళ్లు నేలమట్టం'రెడ్ కారిడార్' ఇక 'గ్రీన్ గ్రోత్ జోన్' మారుతోంది.దేశ ఐక్యతకు ఉదాహరణగా అన్ని పార్టీల ఎంపీలుParliament Monsoon session...
Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత పథకాలు.. కొత్త ఛార్జీలతో జేబులకు చిల్లు
Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత పథకాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉచిత పథకాలు...
పార్లమెంట్లో ‘Palestine’ బ్యాగ్ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
New Delhi : భారత పార్లమెంట్లో పాలస్తీనా బ్యాగ్ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ...
SIR | మధ్యప్రదేశ్ లో 42 లక్షల మంది పేర్లు తొలగింపు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అర్హత లేని,...
Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!
న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి 'వందే భారత్ స్లీపర్' రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి...
Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Trinamool Congress Menifesto | తాము ఎన్నికల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. సిల్చర్లో జరిగిన బహిరంగ...
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది సందర్భంగా మెట్రో రైలు...
Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్...











