దేశవ్యాప్తంగా పెరిగిన ఆర్ఎస్ఎస్ ‘శాఖలు’: రోజుకు 88,000 పైగా నిర్వహణ.. – RSS Yearly Report 2026
వందే భారత్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సంస్థాగత విస్తరణలో మరో మైలురాయిని అధిగమించింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ‘శాఖల’ సంఖ్య గణనీయంగా పెరిగిందని (RSS Shakha Increase...
Navi Mumbai Airport : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం
Navi Mumbai Airport | లండన్, న్యూయార్క్. టోక్యోలో మాదిరిగా ప్రపంచ స్థాయి విమనాశ్రయాల సరసన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) చేరింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (అక్టోబర్...
Illegal Migrants : ఢిల్లీలో 8 మంది బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుల గుర్తింపు..
Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని...
Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..
Election Results 2023 : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో...
Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు....
Tirupati laddu : ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కేసులో నలుగురు అరెస్టు
Amaravati : దేశవ్యాప్తంగా దుమారం రేపిన వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ (Tirupati laddu Issue ) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భక్తులకు ప్రసాదంగా అందించే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను కల్తీ...
యోగా వారోత్సవాలు ప్రారంభం
International Yoga Day : జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర్ ప్రదేశ్ లో యోగా వారోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు,...
Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంటర్.. ఆర్ఎస్ఎస్ నుంచి ‘సేవా స్ఫూర్తి’ నేర్చుకోండి
New Delhi : ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్కు రాసిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) విమర్శించింది,...
Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?
Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బంపర్ ఆఫర్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 12వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 9,000 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి శివరాజ్...












