ADR Report | లోక్ సభ మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.....
ADR Report | రాబోయే లోక్సభ ఎన్నికల్లో మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థులల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్...
ఢిల్లీలో 12 అంతస్థుల్లో ఆర్ఎస్ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొలగిన అడ్డంకులు
RSS Office | ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమీషన్ (DUAC) ఇటీవలే దేశ రాజధాని ఢిల్లలోని ఝండేవాలన్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త కార్యాలయాన్ని పూర్తి చేయడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్...
కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం
WHAP Vehicle : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోసం భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక WHAP Vehicle ను రంగంలోకి దించింది. ఈ...
BJP | ఒకేసారి 16 మంది మంత్రుల రాజీనామా.. గుజరాత్లో ఏం జరుగుతోంది..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బిజెపి వ్యూహంGandhinagar : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేయడం సంచలనం రేపింది. బిజెపి (BJP)కి బలమైన కోట అయిన గుజరాత్లో మంత్రివర్గ...
Vande Metro | వందే మెట్రో రైలు కోచ్ల తయారీ కోసం దృఢమైన ఈ కంపెనీ నుంచే..
Vande Metro : భారతీయ రైల్వేల్లో వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ రైళ్లు విజయవంతం కావడంతో కొత్తగా వందే భారత్ స్లీపర్ కోచ్...
Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..
Gouri Shankar temple : జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి...
Macaulay |మెకాలే సంకెళ్లు తెంచుకుందాం: PM మోదీ పిలుపు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరంలో పవిత్ర జెండాను ఎగురవేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 1835 నాటి లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 200వ వార్షికోత్సవానికి ముందు, ఆ...
Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..
PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus...
67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ..
పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే...
Lok Sabha elections | లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..
Lok Sabha elections | లోక్ సభ తొలిదశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.ఈ నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల...












