Wednesday, May 6, 2026

Author: Kiran Podishetty

World

భారత్‌కు రష్యా చమురు సరఫరాపై పుతిన్ కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తన రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా, భారతదేశానికి ఇంధన స‌ర‌ఫ‌రాపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త్‌కు నిరంతరాయ రవాణా”ను కొనసాగించడానికి మాస్కో కట్టుబడి ఉందని శుక్రవారం పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.భారతదేశంపై అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇంధన సరఫరా విషయంలో రష్యా స్థిరంగా నిలబడుతోంది. భారతదేశ … Read more

Read More
Technology

Sanchar Saathi | కొత్త ఫోన్లలో ‘సంచార్ సాథి’ యాప్ ఇన్‌స్టాల్ తప్పనిసరి: DoT ఆదేశాలు

యాప్‌ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులదే: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టీకరణ న్యూఢిల్లీ : టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథి’ యాప్‌ (Sanchar Saathi App) ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులను ఆదేశించింది. అయితే, దీనిపై వినియోగదారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పష్టత ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టం లేకుంటే ఆ యాప్‌ను తమ ఫోన్ల … Read more

Read More
తాజా వార్తలుNational

సాంకేతికతపై మానవుల‌కు నియంత్ర‌ణ ఉండాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్ భగవత్

నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో RSS చీఫ్ కీలక ప్రసంగం నాగ్‌పూర్ : సాంకేతికతపై మానవులకు పూర్తి నియంత్రణ ఉండాలని, భారతీయ నైతికత క‌లిగిన‌ నిజమైన జాతీయవాదమే ప్రపంచానికి శాంతిని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శనివారం నాగ్‌పూర్ పుస్తక ప్రదర్శనలో రచయితలు, హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ మార్పుల నేపథ్యంలో సాంస్కృతిక పరిరక్షణ, సమతుల్య జీవితం యొక్క ఆవశ్యకతను ఆయన వివ‌రించారు. AI కి మానవుడే … Read more

Read More
National

Mohan Bhagwat : “హిందువులు లేక‌పోతే ప్రపంచమే లేదు..” మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప‌వ‌ర్‌ఫుల్ స్పీచ్‌..

న్యూఢిల్లీ: ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కేంద్రబిందువు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) అన్నారు. “హిందువులు లేకుండా, ప్రపంచం ఉనికిలో ఉండదు” అని ఆయన పేర్కొన్నారు హిందూ నాగరికతకు అంతమనేది లేదని స్పష్టం చేశారు. శనివారం మణిపూర్ పర్యటన సందర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భగవత్ మాట్లాడుతూ, యునాన్ (గ్రీస్), మిస్ర్ (ఈజిప్ట్), రోమ్ వంటి మహా సామ్రాజ్యాలు ఈ భూమి నుంచి పూర్తిగా … Read more

Read More
National

Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివ‌ర్గం.. మంత్రుల జాబితా ఇదే..

Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్‌ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ విభాగాలను తన వద్ద ఉంచుకోగా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోం శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్ కుమార్ సిన్హాకు గనులు- భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణల శాఖను కేటాయించారు. … Read more

Read More
World

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం

National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ … Read more

Read More
National

Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు

Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జ‌రిపి వారిని అరెస్టు చేశారు. అధికారులపై దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించిన నిందితులను తవాసి, కార్తీక్, కాళీశ్వరన్‌గా గుర్తించారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న 22 ఏళ్ల బాధితురాలు … Read more

Read More
National

SIR | రేప‌టి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర‌ప్రాలిత ప్రాంతాల్లో ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR పూర్తి చేసి ఫిబ్రవరి 7, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించ‌నుంది. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో బీహార్ తర్వాత ఇది రెండవ రౌండ్. దాదాపు 7.42 కోట్ల పేర్లతో రాష్ట్ర … Read more

Read More
National

Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం

Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్‌లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కొత్త రైలు సర్వీస్​ చేరికతో, పసుపు లైన్‌లో రద్దీ సమయాల్లో రైళ్ల సర్వీసులు 19 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతుందని BMRCL తెలిపింది. ఈ ఎల్లో లైన్‌లో మ‌రో రైలు అందుబాటులోకి రావ‌డంతో ప్రయాణికులకు స్టేష‌న్ల … Read more

Read More
Life Style

Hindu Festivals : నవంబర్ 2025 పండుగల జాబితా ఇదే..

Hindu Festivals : ఈ సంవత్సరం అక్టోబర్ నెల దీపావళి, ఛఠ్ మహాపర్వంతో సహా అన్ని ప్రధాన పండుగలు వచ్చాయి. 2025 నవంబర్ నెలలోనూ ఏయే ముఖ్యమైన పండుగలు వస్తున్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్లు తిరగేస్తున్నారు. అక్టోబర్ నెలతో సంవత్సరంలోని అన్ని ప్రధాన పండుగలు ముగిసినప్పటికీ, కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక, మార్గశిర మాసాలు నవంబర్​లోనే వస్తాయి. నవంబర్ 2025లో ఏ పండుగలు వస్తాయో తెలుసుకోండి. నవంబర్ 2025 లో హిందూ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..